దేశం
మమతకు 600 కిలోల మామిడి పండ్లు గిఫ్ట్.. ఇచ్చిందెవరో తెలుసా?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన చిరకాల మిత్రురాలి నుంచి అరుదైన గిఫ్ట్ పొందారు. ఏంటనుకుంటున్నారా.. మామిడి పండ్లు. ఇచ్చింది ఎవరో కాదు బంగ్లా
Read Moreతుఫాన్ ని ఎదుర్కోవడానికి కేంద్రం రెడీ: అమిత్షా
బిపర్జాయ్తుఫాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తెలిపారు. ఇదే విషయంపై ఢిల్లీలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం న
Read Moreకేంద్రానికి హర్యానా రైతుల డెడ్ లైన్ పూర్తి.. ముట్టడిలోనే జాతీయ రహదారి
కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము వెనక్కి తగ్గబోమని హర్యానా రైతులు స్పష్టం చేస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డి
Read MoreAvinash reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జూన్ 19కి వాయిదా
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్ పై సీబీఐకి నోటసులివ్వలేమన్న సుప్ర
Read Moreనాలుగు వారాల పాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడవు: స్కైమెట్ అంచనా
కేరళను నైరుతి రుతుపవనాలు తాకినా.. నాలుగు వారాల పాటు దాని ప్రభావం ఇండియాలో తక్కువే ఉంటుందని స్కైమెట్ వెదర్ అనే సంస్థ వెల్లడించింది. తద్వారా వ్యవసాయ ర
Read More20 వేల కోట్లకు అధిపతి..90 ఏండ్ల వయసులో 6 రోజులు ఆఫీసుకు..
20 వేల కోట్లు..90 ఏండ్ల వయసు. ఈసమయంలో ఎవరైనా ఏమనుకుంటారు. సంపాదించింది చాలు. విశ్రాంతి తీసుకుందాం. జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అని. కానీ అపోలో
Read Moreటూమచ్ వెరైటీ : చికెన్, మటన్ పానీ పూరీ..
స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా మంది అత్యంత ఇష్టపడేది పానీ పూరీ. దహీ పూరీ, స్వీట్ పూరీ లాంటివి కూడా ఎంతో ప్రసిద్ధి గాంచాయి. ఇప్పుడు వాటి సరసన మరో మెనూ వచ్చి చ
Read Moreట్విట్టర్ను మూసేస్తామని బెదిరించారు..బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం తమను బ
Read Moreతల్లిని చంపి.. సూట్ కేస్ లో పెట్టి.. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది
తల్లిని హత్య చేసి, మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో కూక్కేసిన సేనాలి సేన్ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత షాకింగ్ కు గురి చేసే ఈ ఘటన బె
Read Moreగురువారం గుజరాత్ లో ఏం జరగబోతుంది.. తుఫాన్ విధ్వంసం చేయబోతుందా
అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ బిపర్జోయ్ తుఫాను.. ఇప్పుడు గుజరాత్ ను అతలాకుతలం చేస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న అలలు భయాందోళనలకు గురి చేస్తున్నాయ
Read Moreకొత్త మిస్సైల్స్ వచ్చేస్తున్నాయ్: ఇండియాలో బటన్ నొక్కితే.. చైనా మాటాష్
భారతదేశం తన అణ్వాయుధ సామర్థ్యాలు విస్తరించేందుకు, కొత్త న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్వీడన్కు చెందిన థింక్– ట్యాం
Read Moreసివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు రిలీజ్.. 14,624 మంది క్వాలిఫై
న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 14,624 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఫలితాలను యూనియన్ పబ
Read More220 నెలల్లో 225 కుంభకోణాలు: ప్రియాంక గాంధీ
జబల్పూర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో
Read More












