దేశం

BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్ : మరో ఆరు నెలలే ఈ నిరీక్షణ

ప్రైవేట్ నెట్‌వర్క్‌లు రీఛార్జ్ ప్లాన్స్ పెంచే సరికి అందరూ బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లారు. BSNL నెట్ వర్క్ కస్టమర్లు కూడా భాగా పెరుగుతున్నారు. కాన

Read More

తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?

చెన్నై: తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ కంపెనీ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా ప్రైవేట్ స్థలంలో నిరసన తెలిపినందుకుగానూ దాదాపు 250 మంది క

Read More

ఈవీఎంలు హ్యాక్: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

చండీఘర్: హర్యానాలో ఖచ్చితంగా గెలుస్తోందనుకున్న కాంగ్రెస్.. తీరా విజయం ముంగిట బోల్తా పడింది. హర్యానాలో హస్తం పార్టీ గెలిచి అధికారం చేపడుతోందన్న ఎగ్జిట్

Read More

Ratan Tata In ICU: టాటా సన్స్‌ అధినేత రతన్‌ టాటా పరిస్థితి విషమం..?

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటాపరిస్థితి విషమంగా ఉందని, ముంబైలోని ఆసుపత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని ప్రముఖ

Read More

విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు.. అందులో 290 మంది ప్రయాణికులు

భారత్‌కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దాదాపు 290 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విస్తారా

Read More

ఢిల్లీ సీఎం నివాసానికి సీల్

అక్రమ వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అధికారిక నివాసాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) విభాగం బుధవారం(అక్టోబర్ 09) సీల

Read More

జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ విధానంలో దేశం మొత్తం ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే నష్టం ఏంటని ఏపీ సీఎం చంద్రబాబ

Read More

మరో నెలలో డీవై చంద్రచూడ్ రిటైర్‌మెంట్ : 50వ CJI సెన్సేషనల్ తీర్పులివే..

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న డీవై చంద్రచూడ్ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఆయన పదవీరమణ సమయం దగ్గరపడింది.

Read More

లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదు.. టెస్ట్ చేసి రిపోర్ట్ బయటపెట్టిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో దేశంలోని ప్రధాన దేవాలయాలు ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. మధ్యప్రదేశ్ల

Read More

హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని అంచనా

Read More

మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని జుహు ప్రాంతంలోని  శిల్పాశెట్టి దంపత

Read More

అస్సలు లేట్ చేయడం లేదుగా.. హర్యానాలో ఇండిపెండెంట్లంతా బీజేపీలోకి జంప్..

చండీగర్: ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వస్తే ఆ రాజకీయ పార్టీలోకి జంప్ అవడం ఇటీవల పరిపాటిగా మారింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్

Read More

విషం వ్యాప్తి చేస్తోంది: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

ముంబై: హర్యానా, జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ గెలుపు జోష్‎లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ హిందూ జనాభ

Read More