దేశం

రూ.21 లక్షల విలువైన టమాటాలు మిస్సింగ్

దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్నాయి.  తాజాగా కోలార్ నుంచి జైపూర్‌కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 1

Read More

ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్నాని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తాను ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్నానని నిరూపిస్తే తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Read More

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో  ఓ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందార

Read More

విచారణకు సర్వం సిద్ధం.. మణిపూర్‌ వీడియోపై సుప్రీంను ఆశ్రయించిన బాధిత మహిళలు

గత కొన్ని నెలలుగా కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనను స

Read More

శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలి.. ఐఐటీ బాంబేలో పోస్టర్ల కలకలం

ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఐఐటీ బాంబేలో (IIT Bombay) వెలిసిన పోస్టర్లు (Posters) కలకలం సృష్టిస్తున్నాయి. క్య

Read More

భయపెడుతున్న కండ్లకలక.. లక్షణాలు, నివారణ మార్గాలివే

భారీ వర్షాల కారణంగా  కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళన

Read More

నడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో  కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి.  జైపూర్ ముంబై  ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచ

Read More

ధిక్కార కేసుల విచారణలో ఎమోషనల్ కావొద్దు!

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార కేసుల విచారణ సందర్భంగా ఎమోషనల్ కావొద్దని, ధిక్కార తీవ్రత ఆధారంగా జ్యుడీషియల్ పరిధికి లోబడి శిక్ష విధించాలని సుప్రీంకోర్టు బ

Read More

గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అతీక్ లాయర్‌‌‌‌ అరెస్ట్‌‌

న్యూఢిల్లీ: గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ అతీక్ అహ్మద్‌‌ లాయర్‌‌‌‌ను ఉత్తరప్రదేశ్‌‌ పోలీసుల

Read More

కాశ్మీర్​లో జవాన్ మిస్సింగ్...కారులో రక్తపు మరకలు

శ్రీనగర్: సెలవుపై ఇంటికొచ్చిన జవాన్ కనిపించకుండాపోయాడు. మార్కెట్​కు వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగింది. సైనికుడి

Read More

మణిపూర్​లో శాంతి నెలకొల్పాలె.. గవర్నర్​కు ఎంపీల బృందం మెమొరాండమ్

ఇంఫాల్: మణిపూర్​లో అల్లర్లు కంట్రోల్ చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని 21 మందితో కూడిన ప్రతిపక్ష &

Read More

నితీశ్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావొచ్చు : రామ్ దాస్ అథవాలే

నితీశ్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావొచ్చు :  కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కుదరదు.. తలుపులు మూసుకుపోయాయి: సుశీల్  మోదీ ముం

Read More

క్షమించు తల్లీ.. కేరళలో అత్యాచార బాధితురాలికి పోలీసుల సారీ

కొచ్చి: ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనకు కేరళ పోలీసులు సారీ చెప్పారు. బీహార్ నుంచి వలస వచ్చిన కూలీల కూతురు కిడ్నాప్ అయిందన్న సమాచారంతో రాత్రంత

Read More