దేశం

ఫేక్ న్యూస్పై కేంద్రం ఫ్యాక్ట్ చెక్..8 యూట్యూబ్ ఛానెళ్ల గుట్టు రట్టు

న్యూఢిల్లీ: ముందస్తు లోక్సభ ఎన్నికల ప్రకటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినందుకు గానూ దాదాపు ఎనిమిది యూట

Read More

మణిపూర్ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరు : స్మృతి ఇరానీ

లోక్ సభలో  కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. భారతమాతను చంపారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె

Read More

మణిఫూర్ లో భరత మాతను హత్య చేశారు : రాహుల్

మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ఉద్వేగంతో ప్రసంగించారు. ప్రధాని మోదీ టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దృష్టిలో మణిపూర్ దేశంలో లేదని.. మణిపూర్ లో భరత

Read More

ఇప్పుడు నాకు అహంకారం లేదు: లోక్ సభలో రాహుల్గాంధీ

న్యూఢిల్లీ: లోక్సభలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జోడో యాత్రకు ముందు తనలో అహంకారం ఉండేదని.. ఇప్పుడు నాలో అహంకారం లేదని రాహుల్ అన్నార

Read More

బీజేపీ ఆఫీసులోని భరత మాత విగ్రహం తొలగింపు.. బలవంతంగా ఎందుకు..?

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులుతొలగించారు. తమిళనాడు బ

Read More

స్టోర్ కీపర్ గా ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.45 వేలు.. ఆస్తులు చూస్తే కళ్లు తిగిరాయి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో  రూ.45,000 జీతంతో స్టోర్‌ కీపర్‌గా రిటైరైన ఉద్యోగి ఇంట్లో  లోకాయుక్త అధికారుల  సోదాలు ని

Read More

గుజ‌రాత్ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

గుజరాత్‌లోని 30  మున్సిపాలిటీలకు జరిగిన ఉపఎన్నికల్లో 21 సీట్లను గెలుచుకుని అధికార బీజేపీ సత్తా చాటింది.  సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ స్

Read More

చంద్రయాన్ 3 పై అప్డేట్: విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్పై ఇస్రో కీలక ప్రకటన

చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించించారు ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్. ఆగస్టు23న  చంద

Read More

పోలీసుల నిర్బంధంలో మ‌హాత్మాగాంధీ మ‌న‌వ‌డు

మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీని 2023 ఆగస్టు 09నముంబై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.  క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ క్రాంత

Read More

కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్రకు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు 9న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి 44పై కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు అధికారులు

Read More

18న రాష్ట్రానికి మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతోపాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ

Read More

ఇంటర్ సర్వీసెస్ ​బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ : ఇంటర్ సర్వీసెస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. శుక్రవా రం లోక్​సభలో బిల్లు పాస్ అవ్వగా.. మంగళవారం రాజ్యసభలో క్లియర్ అయింది. కమాండర్

Read More

యువతి బట్టలు చింపేసిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

   వారంలోగా రిపోర్టు ఇవ్వాలని డీజీపీకి ఆదేశం     హైదరాబాద్​లో శాంతిభద్రతలపై ఆందోళన   న్యూఢిల్లీ/జవహర్ నగర్, వె

Read More