దేశం
గణేష్ నవరాత్రి ఉత్సవాలు..పోస్టర్లు, బ్యానర్ల కట్టడంపై నిషేధం
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి కార్పొరేషన్ అధికారులు కీలక సూచనలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజులు పోస్టర్
Read Moreమణిపూర్ లో దారుణం.. ఆర్మీ సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య
మణిపూర్ లో దారుణం జరిగింది. సెలవులో ఇంటికి వెళ్లిన ఆర్మి సైనికుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. రెండు రోజుల
Read More26 వేళ్లతో జన్మించిన చిన్నారి.. దేవుని అవతారమంటున్న కుటుంబసభ్యులు
రాజస్థాన్లోని భరత్పూర్లో 26 వేళ్లతో ఆడపిల్ల జన్మించడంతో, చిన్నారి కుటుంబ సభ్యులు ఆమెను దేవతా అవతారంగా అభివర్ణించారు. ఆమె ఒక్కో చేతిక
Read Moreపార్లమెంట్ సెషన్ : 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ
యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు
Read Moreఇండియా పేరు మార్చొద్దు..ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్షాల డిమాండ్
పార్లమెంట్ సెషన్లో చర్చకు సహకరించాలని కోరిన కేంద్రం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం న
Read Moreకులవృత్తుల వారికి .. రూ. 3 లక్షల రుణాలు
న్యూఢిల్లీ: విశ్వకర్మ పథకం కింద 18 కులాలకు చెందిన చేతివృత్తుల వారికి పనిముట్ల కొనుగోలుకు, ఇతర అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా వడ్
Read Moreనేను బతక్కపోవచ్చు.. మన బిడ్డ జాగ్రత్త!
శ్రీనగర్: ‘‘నేను బతక్కపోవచ్చు. ఒక వేళ గాయాలతో నేను చనిపోతే.. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో’’.. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన
Read Moreటెర్రర్ మూక కోసం.. ఐదు రోజులుగా వేట
అనంత్నాగ్ అడవుల్లో గన్ఫైట్ టెర్రరిస్టుల హైడ్ ఔట్స్పై రాకెట్ లాంచర్లతో సైన్యం దాడులు గుహలో నక్కిన టెర
Read Moreమన పండుగలకు లోకల్ వస్తువులే కొందాం..వోకల్ ఫర్ లోకల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలంతా లోకల్ వస్తువుల్నే కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గణేశ్ చతుర్థి, ధంతేరాస్, దీపావళి, ఇతర పండుగలు వ
Read Moreసెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్..
ఐదు రోజులపాటు సమావేశాలు మొదటి రోజు 75 ఏండ్ల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ ఉభయ సభల ముందుకు నాలుగు కీలక బిల్లులు న్యూఢిల్లీ, వెలుగు:పార్లమెంట్
Read Moreఎంత డబ్బో.. నోట్ల కట్టలు ముందరేసుకొని కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
వ్యక్తి ఎవరైనా.. వృత్తి ఏదైనా.. పని చేసే స్తోమతను బట్టి ఆదాయం ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఒక కూలీ రోజంతా పనిచేస్తే సాయంత్రానికి ఓ 600 నుంచి 8
Read Moreమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
మహారాష్ట్రలో సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది
Read Moreతెలంగాణ ప్రజలు కష్టాల తీర్చేందుకు సోనియమ్మ మళ్లీ వచ్చింది:రేవంత్రెడ్డి
తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభ సక్సెస్ అయింది.. రాష్ట్రం నలు మూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి క
Read More












