దేశం
జార్ఖండ్ ఎంపీ ఇంట్లో 220 కోట్లు.. బీరువాల్లో బయటపడ్డ నోట్ల కట్టలు
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలు, ఇండ్లలో ఐటీ రెయిడ్స్ బీరువాల్లో బయటపడ్డ నోట్ల కట్టలు.. పది మెషిన్లతో లెక్కింపు భువనేశ్వర్/రాంచీ: బిజినెస
Read Moreజడ్జిలు సొంత అభిప్రాయాలు చెప్పుడేంది?
న్యూఢిల్లీ: అమ్మాయిలు సెక్సువల్ కోరికలను కంట్రోల్లో ఉంచుకోవాలని, రెండు నిమిషాల ఆనందం కోసం తప్పు చేయొద్దని కలకత్తా హైకోర్టు చేసిన సూచనలపై సుప్రీం కోర్
Read Moreట్రాక్ రికార్డుకు ఓటేశారు .. సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారు: మోదీ
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో సుస్థిరత, బలమైన ప్రభుత్వాల కోసం ప్రజలు ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆకాంక్షలతో కూడిన భారతదేశం అస్థి
Read Moreఆదిత్య ఎల్ 1 సక్సెస్ ఫుల్గా పనిచేస్తోంది.. తొలిసారి సూర్యుని ఫుల్ డిస్క్ ఫొటోలను పంపింది
బెంగళూరు: సూర్యుని అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 సమర్థవంతంగా పనిచేస్తోంది. ఆదిత్య ఎల్ 1 బోర్డులోని సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస
Read Moreఎలా సంపాదించావ్:156 బాగ్యుల్లో..200 కోట్ల నోట్ల కట్టలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ రాజకీయ నేతకు చెందిన ఇండ్లలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. గుట్టలుగా నోట్ల కట్టలు బయట పడ్డాయి.
Read Moreఎస్సై చేతిలో పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. టైం బాగోలేకపోతే పరిస్థితి తారుమారవుతుంది. ఈ ఘటన కూడా ఇదే చెబుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్&zw
Read Moreమోదీజీతో నాన్న!.. స్మృతి ఇరానీ పోస్ట్ వైరల్
ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన తండ్రి, ప్రధాని మోదీతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్మృతి ఇరానీ సాధారణంగా సోషల్
Read Moreషాకింగ్ న్యూస్: భారత్ మాతాకి జై అంటే..స్కూల్ నుంచి విద్యార్థులను సస్పెండ్ చేశారు
షాకింగ్ న్యూస్..రాజస్థాన్లో ఓ మిషనరీ స్కూల్ నుంచి 8 మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది..దిగ్భ్రాంతి చెందిన వారి తల్లిదండ్రులు స్కూల్ వద్ద
Read Moreశెభాష్ మహిళ : ఫ్లిప్కార్ట్లో అధికధర..రూ.20 వేలు వసూలు చేసింది
ఆన్లైన్లో ఓ వస్తువు కొన్నాం.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర చెల్లించాం అని తెలిస్తే.. సహజంగా అయితే ఏదో పోనీలే.. మళ్లీ వాళ్లతో ఎందుకు గొడవ అని లైట్ తీసుకు
Read More24 గంటల్లో.. అప్పుడే పుట్టిన 10 మంది పిల్లలు చనిపోయారు..
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో మరణ మృదంగం మోగుతోంది. 24 గంటల్లో 10 మంది చిన్నారులు మరణించడం కలకలం రేగుతోంది. ఇంకా
Read Moreఅదానీపై ప్రశ్నల రగడ: లోక్సభ నుంచి TMC MP మహువా మెయిత్రాపై సస్పెన్షన్
డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు వేశారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. డబ్బులు తీసుకొని అదానీ గ్రూప్ పై ప్రశ్నలు వేశార
Read Moreఉల్లిపై నిషేధం.. వచ్చే ఏడాది వరకు..!
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. 2024.. మార్చి వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఉల్లి
Read Moreరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన.. అర్చకుల బృందానికి.. 86ఏళ్ల పండితుడు నాయకత్వం
జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అర్చకుల బృందానికి వారణాసికి చెందిన 86 ఏళ్ల వ
Read More












