దేశం
అమెరికాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి
విలాసవంతమైన భవంతిలో దంపతులు, కూతురి మృతదేహాలు భర్త డెడ్బాడీ వద్ద గన్.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Read Moreశాండ్విచ్లో పురుగు.. సారీ చెప్పిన ఇండిగో ఎయిర్లైన్స్
న్యూఢిల్లీ : ఇండిగో విమానంలో ఓ మహిళా ప్యాసింజర్కు అందించిన శాండ్విచ్లో పురుగు కనిపించింది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న 6ఈ 61
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్యలో రామాలయం నిర్మాణం: ప్రధాని మోదీ
అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ అన్నారు.డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. &
Read Moreమాస్టర్ ప్లాన్ 2031.. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి
మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా అయోధ్యను యూపీ ప్రభుత్వం రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ దాదాపు
Read Moreఇన్స్టాగ్రామ్లో కోటి దాటిన అమిత్ షా
కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇన్స్టాగ్రామ్ను కోటిమంది ఫాలో అవుతున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో 1.07 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా ఫ
Read Moreఅయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన మోదీ
ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైలులోని ప్
Read Moreఅయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్
Read Moreతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు టీ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన డిసెంబర్ 30వ తేదీ శనివార
Read Moreలఖ్బీర్ సింగ్ లండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
కెనడాకు చెందిన 33 ఏళ్ల లఖ్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది. 2021లో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార
Read Moreహిందుత్వం, హిందూ.. వేర్వేరు .. నేను హిందువును: సిద్ధరామయ్య
బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండానే.. హిందూ ఓట్లు దక్
Read Moreబ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. సెల్ఫీలకు ఎగబడ్డ జనం!
ఓ పాత విమానాన్ని ముంబై నుంచి అస్సాం తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇలా బీహార్ లోని మోతిహరిలో బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. జనమంతా సెల్ఫీలకు ఎగబడటంతో భా
Read Moreసోనియా గాంధీ అయోధ్యకు వెళ్తారా? లేదా?
న్యూఢిల్లీ: అయోధ్యలో వచ్చే నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని ప
Read Moreహ్యాట్రిక్ విజయం మాదే .. కూటమి పార్టీలను ప్రజలు నమ్మరు: మోదీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేసి గెలిపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం
Read More












