దేశం
ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడు మారిపోయాడు.. నన్ను నేనే నమ్మకలేకపోయా : శిల్పి యోగిరాజ్
అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠ తరువాత విగ్రహాన్ని చెక్కిన శిల్పి యోగి రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత నేను చిక్కిన శ
Read Moreఫిబ్రవరిలో బుధగ్రహం మకర రాశిలోకి ప్రవేశం... ఏ రాశి వారికి రాజయోగమే తెలుసా..
ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న గ్రహాల యువరాజైన బుధుడు 2024 ఫిబ్రవరి 01న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 ఉదయం పది గంటల 03 నిముషాలకు మకరంలోకి ప్రవే
Read Moreగణతంత్ర దినోత్సవం 2024.. చరిత్ర, ప్రాముఖ్యత.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..
రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదని, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనమని, దీని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని మన రాజ్యాంగాన్ని ఆమో
Read Moreఏడు నెలల గ్యాప్.. తిరిగి బీజేపీలోకి జగదీశ్ షెట్టర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు. లింగాయత్ వర్గానికి చెందిన షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన ఆ పార
Read Moreఅభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిది : మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 'నవ్ మత్తత సమ్మ
Read Moreగోవాకు హనీమూన్ అని చెప్పి.. అయోధ్య తీసుకెళతావా : భార్య విడాకులు
గోవాలో హనీమూన్కు వెళతానని చెప్పి.. అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడని భోపాల్కు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరింది. ఓ నివేదిక ప్రకార
Read Moreమార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఎద్దు దాడి.. వృద్ధుడు మృతి
ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ పెరుగుతున్న విచ్చలవిడి పశువుల దాడులు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ జంతువుల హింసాత్మక దాడుల్లో చాలా మ
Read Moreఅయోధ్య బాల రాముడికి తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు
అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడ్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయం ప్రారంభమైన తొలి రోజు దాదాపుగా 5 లక్షల మ
Read Moreరామ్ లల్లాకు 7అడుగుల 3అంగుళాల పొడవైన ఖఢ్గం.. సమర్పించిన మహారాష్ట్ర భక్తులు
మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు అయోధ్యలోని రామ్ లల్లాకు 80కిలోల బరువు.. 7అడుగుల 3అంగుళాల పొడవున్న భారీ ఖడ్గాన్ని సమర్పించారు. ఇది భగవాన్ రామ్ లల్లా
Read Moreఫేక్ బయోమెట్రిక్ అటెండెన్స్.. BMC ఉద్యోగుల ఆగడాలపై షాకింగ్ రిపోర్ట్
ప్రధాన కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరును తప్పుగా నమోదు చేసిన ముగ్గురు పౌర ఉద్యోగులకు బీఎంసీ (BMC) షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ వారిపై ఎటువంటి చర్యలు
Read Moreఇక మారరా.. ఏ కాలంలో ఉన్నాం.. క్యాన్సర్ పోతుందని గంగా నదిలో ముంచిన్రు
మూఢ నమ్మకం ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. గంగా నదిలో స్నానం చేస్తే క్యాన్సర్ వ్యాధి నయం అవుతుందని నమ్మని తల్లిదండ్రులు.. తమ ఏడేళ్ల చిన్నారిని హరి
Read Moreరాహుల్ గాంధీ కేసు సీఐడీకి బదిలీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేసును అస్సాం పోలీసులు రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గౌహతిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యక
Read Moreఇకపై మరింత ఈజీగా.. వాట్సాప్ ద్వారా మెట్రో రైలు QR టిక్కెట్లు
హరిత వాతావరణం, డిజిటల్ కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో స్టేషన్ల టిక్కె
Read More












