దేశం

ఆ ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ప్రధాని మోదీ

 పార్లమెంట్ స‌మావేశాల్లో పాజిటివ్ స‌మాచారాన్ని ఇచ్చిన ఎంపీల‌ను అంద‌రూ ఎప్పటికి గుర్తు ఉంచుకుంటార‌ని ప్రధాని మోదీ అన్నారు

Read More

కాశీ ఘాట్ లో పెద్ద ముసలి.. స్నానం చేస్తున్న భక్తులు పరుగులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని భైరవ్ ఘాట్ వద్ద మంగళవారం (జనవరి 30) మొసలి కనిపించడంతో గంగా ఘాట్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. కాన్పూర్‌లోని

Read More

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ మన దేశ లక్ష్యం : ద్రౌపది ముర్ము

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  కొత్త పార్లమెంటులో ఇది త

Read More

ఇది పిక్నిక్ గానీ, టూరిస్ట్ స్పాట్ గానీ కాదు' : ఆలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు

'కొడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందూయేతరులను అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు హిందూ మత

Read More

పార్లమెంట్ లో రాజ దండంతో రాష్ట్రపతికి స్వాగతం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల ఉమ్మడి సభలను హాజరయ్యారు భారత రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికా

Read More

బుల్లితెర ప్రేక్షకుల కోసం .. రామాయణం సీరియల్ మళ్లీ వస్తుంది

రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు, సీరియళ్లు వచ్చినా..  రామానంద్ సాగర్ తెరకెక్కించిన  రామాయణానికి ఉన్న క్రేజ్ వేరు. రికార్డు స్థాయిలో వ్యూస్ సా

Read More

మోదీ అభిమాని... రూ. 200 కోట్లతో 190 అడుగుల విగ్రహం

పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు నవీన్‌చంద్ర బోరా.. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని.  మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు సిద్దమయ్యార

Read More

భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను ప

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో 15 రోజులుండి బిల్లు కట్టకుండా జంప్

ఏపీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి డబ్బులు కట్టకుండా రూ.  6 లక్షల మోసం చేసింది.  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. &

Read More

బీజేపీ ఓబీసీ మోర్చా నేత హత్యకేసులో.. 15 మందికి ఉరిశిక్ష

కేరళ కోర్టు సంచలన తీర్పు దోషులందరూ నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన కార్యకర్తలే కొట్టాయం:  బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ స్టేట్ సెక్రటరీ రంజిత్

Read More

మాకు కాంగ్రెస్ క్లియరెన్స్​ అక్కర్లేదు : అఖిలేశ్ యాదవ్

16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్​ అఖిలేశ్ యాదవ్ న్యూఢిల్లీ: ఇండియా కూటమికి మరో షాక్​తగిలింది. కూటమిలోని సీట్ల పంపకాలు ఇంకా తేలక

Read More

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు జవాన్లు మృతి

మరో 14  మందికి  గాయాలు భద్రాచలం, వెలుగు: చత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు క

Read More

చండీగఢ్ మేయర్ పీఠం బీజేపీదే

తొలి పోరులో ‘ఇండియా’ కూటమి ఓటమి చండీగఢ్: ఇండియా కూటమికి చండీగఢ్ ​మేయర్ ఎన్నికల్లో షాక్ తగిలింది. మేయర్ ​పీఠాన్ని బీజేపీ కైవసం చేసు

Read More