దేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్​..కవితకు సీబీఐ నోటీసులు

ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరుకావాలని సమన్లు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సీబీఐ సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు

Read More

చెరుకు రైతులకు .. మోదీ సర్కార్ గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  అంతరిక్ష రంగంలో ఎఫ్ డీఐలకు ఆమోదం తెలిపింది.  అంతేకాకుండా  2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన

Read More

రణరంగంగా శంభు సరిహద్దు... పోలీసుల కాల్పుల్లో యువ  రైతు మృతి

ఛలో ఢిల్లీ మార్చ్‌లో భాగంగా పంజాబ్‌- హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను వి

Read More

పశుగ్రాసం కొరత ... ఇబ్బందుల్లో పాడి రైతులు

మహారాష్ట్రలో పశుగ్రాసం (గడ్డి) సంక్షోభం ఏర్పడింది.  వర్షపాతం తక్కువ నమోదు.. కరువు కారణంగా పశువుల మేత సమస్య ఏర్పడింది.  అకోలా జిల్లా అధికారుల

Read More

ఢిల్లీలో టెన్షన్ .. మళ్లీ వెలసిన ముండ్ల కంచెలు

ఢిల్లీ: హస్తినలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 23 పంటలకు ఎంఎస్పీ అమలు చేయాలని, కేంద్రం నల్లచట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలు చేయాలని డిమాండ్ చేస్తూ

Read More

ఫాలీ నారీమన్ ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత

  న్యాయనిపుణుడిగా ఖ్యాతి   రాజ్యసభ సభ్యుడిగానూ సేవలు ఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు ఫాలీన

Read More

కేరళ ప్రభుత్వంపై గవర్నర్ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు

కేరళ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్  ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SFI, పాపులర్  ఫ్రంట్  ఆఫ్  ఇండియా మధ్య కేరళ ప్రభుత

Read More

అక్కడ స్నానం చేస్తే.. పాపం పోయినట్టు  ప్రభుత్వం సర్టిఫికెట్​

దేశంలోని చాలా మంది భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. పవిత్ర నదిలో స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రాజస్థాన్‌లోని ఒక ఆలయం

Read More

18 సీట్లు ఇస్తం.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తం : అఖిలేష్ యాదవ్

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి  పోటీ చేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్

Read More

ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్​... రైతన్నలపై టియర్​ గ్యాస్ ​ప్రయోగం

పంటకు కనీస మద్దతు ధర కల్పించే రైతులు  కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  దీంతో రైతన్నలు ఛలో ధిల్లీ  మార్చ్‌కు సన్నద్ధమయ్యారు. బ

Read More

ఇండియా కూటమిలో చేరలేదు.. వారికే మా మద్దతు : కమల్ హాసన్

తాము ఇంకా ఇండియా కూటమిలో చేరలేదని మక్కల్ నీది మయ్యమ్  చీఫ్ కమల్ హాసన్  తెలిపారు. దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే వారితోనే  కలిసి పనిచేస

Read More

ప్రపంచంలోనే మొట్టమొదటి 'ఓం' ఆకారంలో ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

  ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఓం ఆకారంలోని శివాలయానికి వెళ్ళండి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాల

Read More

Farmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల ర

Read More