దేశం
58 ఏళ్లలో తల్లి కాబోతుంది
పంజాబీ పాప్ సింగర్, కాంగ్రెస్ లీడర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో తల్లికాబోతుంది. బాల్ కౌర్ సింగ్(60), చర&zwn
Read Moreమీ తప్పుడు యాడ్స్ ఆపేయండి : పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం
సుప్రీం కోర్టు యోగా గురు రామ్ దేవ్ బాబాకు నోటీసులు జారీ చేసింది. రామ్ దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ లు ఆయుర్వేదిక్ ప్రాడ
Read Moreఅంబానీ విందు అంటే.. 2 వేల 500 వంటకాలు ఉండాలా..!
అంబానీ.. దేశంలోనే ధనవంతుడు.. ప్రపంచం కుబేరుల్లోనే ఒకరు.. ఆయన నిద్రపోయినా.. ప్రతి సెకను కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తారు.. లక్షల లక్షల కోట్లకు అధిపతి అయ
Read Moreకేజ్రీవాల్కు 8వ సారి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేజ్రీవాల్ కు
Read Moreబిగ్ బాస్ కంటెస్టెంట్ పై మనీ లాండరింగ్ కేసు..!
బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యాడు. ప్రముఖ బర్గర్ కంపెనీ ' బుర్గీర్ ' కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తు
Read Moreయూకే ప్రధాన మహిళ అక్షతా మూర్తి సింప్లిసిటీ చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!
హోదాలో ఒక యూకే ప్రధాని ఋషి సునక్ భార్య, స్వతహాగా ఇన్ఫోసిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ అధినేత నారాయణ మూర్తి కూతురు అయ్యుండి కూడా అక్షతా మూర్తి బెంగ
Read Moreఇన్స్ట్రాగ్రామ్ స్టార్ అనామికా బిష్ణోయ్ను కాల్చి చంపిన భర్త
ఆమె పేరు అనామికా బిష్ణోయ్.. మామూలుగా అయితే తెలియకపోవచ్చు.. అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రం మంచి పరిచయం. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ కు
Read Moreఏనుగు దాడిలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
ఏనుగు దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా మున్నార్ సమీపంలో ఫిబ్రవర
Read MoreFact Check : ఏప్రిల్ 19న పోలింగ్.. మే 22న కౌంటింగ్ వార్తల్లో నిజమెంత..?
సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది. అదేంటో తెలుసా.. 2024 ఏప్రిల్ 19వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుందని.. మే 22వ తేదీన కౌంటింగ్ ఉంటు
Read Moreఅగ్నిపథ్తో యువతకు తీరని అన్యాయం: ఖర్గే
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్తో యువతకు తీరని అన్యాయం జరగుతోందని, అధికారంలోకి రాగానే దానిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పాత రిక్రూట్మెం
Read Moreబ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం : హరికుమార్
బ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం పాత మిసైల్స్ స్థానంలో వీటిని ఇన్స్టాల్ చేస్తాం: హరికుమార్ దేశీయంగా డెవలప్ చేస్తున్నామని ఇండియన్ నేవీ చీఫ్ వె
Read Moreజ్ఞానవాపి మసీదు సెల్లార్లో..పూజలు చేసుకోవచ్చు : అలహాబాద్ హైకోర్టు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు కూడా సోమవారం స్పష్టంచేసింది. వారణాసి జిల్లా
Read Moreఅభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారం ఉండాలె : అజిత్ పవార్
ముంబై: అభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారంలో ఉండటం ముఖ్యమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) నాయకుడు అజిత్ పవార్ అన్నా
Read More












