దేశం
ప్రధాని మోడీని కలిసిన పద్మ విభూషణ్ వైజయంతి మాల..!
సీనియర్ నటి వైజయంతి మాల ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇటీవల ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న వైజయంతి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి శాలు
Read Moreయూపీ పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ తొలగింపు
యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీ ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ గా ఉన్న రేణుకా మిశ్రాను త
Read Moreమాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు
మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హై
Read Moreప్రధాని మోదీని చంపేస్తా.. కర్ణాటక వ్యక్తి వార్నింగ్
ప్రధాని మోదీ, యూపీ సీఎంపై కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుర్భాషలాడటమే కాకుండా వారిద్దరిని చంతుతానని
Read Moreరూ.700 పెరిగిన బంగారం ధరలు..ఇప్పుడు తులం ఎంతంటే?
బంగారం, వెండి కొనాలనుకునే వారికి బిగ్ షాక్. ఒక్కరోజులోనే ధరలు భారీ మొత్తంలో పెరిగాయి. నిన్న అంటే మార్చి 04వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్
Read Moreసీమా హైదర్ కు బిగ్ షాక్.. రూ. 3కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ భర్త
పాక్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి భారత్ లోకి ప్రవేశించిన సీమా హైదర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమె మాజీ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హ
Read Moreజైలు నుంచి తీవ్రవాదుల పరారీ కేసు: 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది NIA. 2024, మార్చి 5వ తేదీ మంగళవారం ఉదయం ఢిల్లీ, ముం
Read Moreమంత్రి అయ్యుండి ఇలాంటి కామెంట్లేంది?
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు
Read Moreపోటీ నుంచి తప్పుకున్న బారాబంకీ బీజేపీ అభ్యర్థి
బారాబంకీ(యూపీ): ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉపేంద్ర సింగ్&zw
Read Moreముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి .. కేరళలో దారుణం
మంగళూరు: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులపై ఓ యువకుడు యాసిడ్దాడికి పాల్పడ్డాడు. దక్షిణ కన్నడ జిల్లా కడబ టౌన్లోని ప్రభుత్వ ప్రీ యూ
Read Moreకోర్టులో లొంగిపోయిన జయప్రద
రాంపూర్: సినీనటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద సోమవారం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిం
Read Moreకీలక సమస్యలను మీడియా కవర్ చేయట్లేదు: రాహుల్ గాంధీ
భోపాల్: దేశంలో నిరుద్యోగం, ఇన్ఫ్లేషన్, అవినీతి పెరిగిపోయాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవే ఇప్పుడు దేశానికి అతి పెద్
Read Moreఇస్రో చైర్మన్ సోమనాథ్కు క్యాన్సర్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. సూర్యుడి మీద పరిశోధన కోసం నిర్మించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం
Read More












