నల్గొండ

మిల్లర్ల సిండికేట్..​ భారీగా వడ్లు రావడంతో ధర తగ్గించిన మిర్యాలగూడ వ్యాపారులు

పది రోజుల క్రితం  వడ్లు క్వింటాల్ కు ​రూ.2,600..  ప్రస్తుతం రూ.2 వేలు  గత్యంతరం లేక మిల్లర్లకు అమ్ముకుంటున్న రైతులు నల్గొ

Read More

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి సూసైడ్

చిట్యాల, వెలుగు : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్య

Read More

మిర్యాలగూడలో అనుమానాస్పదంగా తల్లీకూతురు మృతి

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పదంగా తల్లీకూతురు చనిపోయారు. స్థానికులు, వన్ టౌన్ &nb

Read More

మద్దతు ధర రాలేదని వడ్లకు నిప్పుపెట్టిన రైతు .. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఘటన

సూర్యాపేట, వెలుగు :  పండించిన పంటకు కనీస మద్దతు ధర రాలేదని వడ్ల రాశికి రైతు నిప్పు పెట్టిన ఘటన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో జరిగింది. బాధిత రైతు

Read More

టాక్స్​ వసూళ్లలో పల్లెలే టాప్​..పట్నంలోనే వీక్

పట్నంలోనే వీక్ పంచాయతీల్లో 90 శాతానికి పైగా వసూలు మున్సిపాలిటీల్లో 60 శాతమే సర్కారు వారి బకాయిలు ఎక్కువే యాదాద్రి, నల్లగొండ, వెలుగు : ఆద

Read More

సర్పదోషం పేరుతో.. బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష

సూర్యాపేట ఒకటో అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు  దోషం పోతుందనే మూఢ నమ్మకంతో మహిళ కిరాతకం  దేవుళ్ల పటాల ముందు 7 నెలల కూతురు గొంతుకోసి హ

Read More

కోటి రూపాయల ఇంటి కోసం సవతి తల్లి ఘాతుకం.. హైదరాబాద్లో చంపి మూసీ వాగులో పాతిపెట్టింది..!

నల్లగొండ జిల్లా : శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం మూసీ వాగులో యువతి మృత దేహాన్ని పోలీసులు వెలికితీశారు. మూడు నెలల క్రితం హైదరాబాదు నుంచి డెడ్ బాడీని

Read More

బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: బీజేపీది ప్రచారం ఎక్కువ.. చేసే పని తక్కువని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల

Read More

యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా జాబ్ మేళా

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల

Read More

యాదాద్రి జిల్లాలో కురిసిన వాన.. తడిచిన ధాన్యం

యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కుర

Read More

సూర్యాపేట జిల్లాలో జీతం కోసం టీచర్ నిరసన

సూర్యాపేట, వెలుగు : పెండింగ్​వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్​అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాప

Read More

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ర

Read More

సర్కారు సన్న బియ్యం ఎఫెక్ట్..దిగొస్తున్న సన్న బియ్యం రేట్లు..

క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.600 వరకు తగ్గిన రేటు  ఇప్పటికే జిల్లాల్లో 80 శాతం సన్నబియ్యం పంపిణీ నల్గొండ, వెలుగు : సన్న బియ్యం ధరలు దిగ

Read More