నల్గొండ

మునుగోడులో చివరి రోజు 36 మంది నామినేషన్ల విత్ డ్రా

పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు రోడ్ ​రోలర్, డోజర్ గుర్తులపై టీఆర్ఎస్ ఆందోళన నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మం

Read More

తెలంగాణ ద్రోహుల పార్టీ టీఆర్​ఎస్​: బండి సంజయ్​

బీజేపీ వల్లే ఫామ్​హౌస్​ నుంచి కేసీఆర్​ బయటికు వచ్చిండు మునుగోడులో టీఆర్​ఎస్​కు ప్రజలు బుద్ధిచెప్తరని హెచ్చరిక పార్టీలోకి రావాలని బూర నర్సయ్య​ను

Read More

చండూర్ రిటర్నింగ్ ఆఫీసు దగ్గర ఉద్రికత్త

మునుగోడు నియోజకవర్గం చండూర్ రిటర్నింగ్ ఆఫీసు దగ్గర ఉద్రికత్త ఏర్పడింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెంట్లకు కేటాయించడంపై ఆఫీసు ముందు టీఆర్ఎస్ న

Read More

మంత్రులు కక్కలేక మింగలేక ఏడుస్తున్నరు : బూర నర్సయ్య గౌడ్

నో డ్రాఫ్ట్.. నో డిస్కషన్.. ఓన్లీ డెసిషన్ అనేలా తెలంగాణలో ఇష్టారాజ్యంగా, గుడ్డిగా పాలనా నిర్ణయాలను తీసుకుంటున్నరని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇటువంటి ప

Read More

మునుగోడు సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్తత

మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేత బాబుమోహన్ ప్రచారం చేస్తుండగా గొడవ జరిగింది. కాంగ్రెస్, బీ

Read More

రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించా: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు: తన రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ప్రచార

Read More

డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నరు

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజల

Read More

కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ

Read More

మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది

మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47

Read More

కేసీఆర్ పై మండిపడ్డ డీకే అరుణ 

ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇ

Read More

మునుగోడుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకు చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తాను రాజీనామా చేయకపోతే మునుగోడు గురించి

Read More

చండూర్లో నాయకులు, కార్యకర్తలతో సునీల్ బన్సల్ భేటీ

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బీజ

Read More

మునుగోడులో పోటీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిల

Read More