నల్గొండ

హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు

చౌటుప్పల్, వెలుగు:  చౌటుప్పల్ మండలం లోని విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు,రెస్టారెంట్లపై మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశ

Read More

తెలంగాణలో మహిళ రక్షణ కరువు...సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట,  వెలుగు: తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.  వచ్చే ఎన్నికల్లో మహిళలు

Read More

కేసీఆర్​ రైతులను మోసం చేసిన్రు.. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

నార్కట్​పల్లి, వెలుగు : రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, యం

Read More

రైతులను పట్టించుకోకుండా.సంబురాలపై రివ్యూ ఏంటి

యాదాద్రి, వెలుగు:  ట్రిపుల్​ఆర్​ కారణంగా భూములు కోల్పోతున్న రైతులను పట్టించుకోకుండా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలపై రివ్యూ చేయడమేంటని బీజేపీ స్టేట్​లీ

Read More

ఆస్తి పన్నులు తగ్గిస్తాం : ఎమ్మెల్యే కూసుకుంట్ల

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ  పరిధిలో ఆస్తి పన్నులను తగ్గించేందుకు  కౌన్సిల్ సమావ

Read More

ఆర్టీసి బస్సును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ లో ప్రయాణం చేస్తున్న పలువురు

Read More

ఎన్నికల బదిలీలు షురూ! ఆఫీసర్లను ఏరికోరి మరీ పోస్టింగ్​లు ఇప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు

    ఆగస్టు నాటికి నియోజకవర్గాలకు చేరనున్న ఎలక్షన్​ మనీ?     టోల్​గేట్లు, నియోజకవర్గ సరిహద్దు మండలాల్లో గట్టి నిఘా

Read More

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు : మంత్రి జగదీశ్​రెడ్డి

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు బయట డబ్బా నీళ్లు కొనుక్కొని తాగుతున్నరు జనంపై మంత్రి జగదీశ్​ రెడ్డి ఫైర్​ ఎస్

Read More

గెలిచేది ఆ ముగ్గురేనట..గుబులు పుట్టిస్తున్న పార్టీ హైకమాండ్​ సర్వే

ఉమ్మడి జిల్లాలో ముగ్గురికే సానుకూల ఫలితాలు   9 మంది ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకం  పార్టీ కంటే ఎమ్మెల్యేల పనితీరు పైనే ప్రతికూల

Read More

ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని తెలిపారు ప్రజా యుద్ధనౌక గద్దర్. మే 29వ తేదీ సోమవారం అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్ర

Read More

డీడీలు కడ్తలేరు! గొర్రెల పంపిణీ ఇన్​టైంలో ఉంటదో.. లేదోనని గొల్లకుర్మల అనుమానం

తొలివిడత అవకతవకలతో ఆలోచనలోపడిన లబ్ధిదారులు రెండో విడతలో  డీడీలు కట్టింది 15 శాతమే..  యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : రెండో విడత

Read More

108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్ నగర్, వెలుగు : అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివా

Read More

ప్రజలకు దగ్గర అయ్యేందుకే మన్​కీ బాత్

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట, వెలుగు: ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక వ్యక్తిగతంగా ప్రజలకు దగ్గరయ్యే

Read More