నల్గొండ
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్లో మంటలు..రెండు బోగీలు దగ్ధం
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు..యాదాద్రి జిల్లా పగిడిపల్లిలోకి రాగానే షార్ట్ సర్
Read Moreబీఆర్ఎస్ కు షాక్.. ఎంపీపీపై సొంత పార్టీ ఎంపీటీసీల అవిశ్వాసం
చౌటుప్పల్ వెలుగు: సొంత పార్టీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ ఎంపీపీపై అవిశ్వాసం తీర్మానం ప్రవే శ పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నా
Read Moreకేసీఆర్ది మానవత్వం లేని ప్రభుత్వం
ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు: సీఎం కేసీఆర్ది మానవత్వం లేని ప్రభుత్వమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంల
Read Moreడిండి ప్రాజెక్టులో ఇసుక పేరుతో రూ.274 కోట్ల స్కామ్
హైకోర్టులో పిల్ వేసిన హిందూ మహాసభ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: డిండి ప్రాజెక్టులో భాగమైన శివన్నగూడెం బ్యాలెన్సింగ
Read Moreఆఫీసర్లు, సొసైటీ చైర్మన్లు కలిసి రైతులను ముంచిన్రు
అధికారుల విచారణ లో వెలుగులోకి అక్రమాలు గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడలో వడ్ల పైసల్లో భారీ కోత ఒక్క గుర్రంపోడు పరిధిలోనే రూ.18 లక్షల నష్టం
Read Moreఅందరం కలిసే ఉన్నాం.. ఆందోళన వద్దు
కార్యకర్తలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విజ్ఞప్తి యాదాద్రి, వెలుగు: ‘‘పార్టీలో విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మీడియాలో వచ్
Read Moreకాంగ్రెస్లో మండల కమిటీల చిచ్చు
అన్యాయం చేశారని నల్గొండ జిల్లా నేతల అసహనం హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో మరో సారి వర్గపోరు బయటపడింది. మండల కమి టీల అధ్యక్షుల నియామకంలో
Read Moreమంత్రి బర్త్డే నాడే కలెక్టరేట్ ఓపెనింగ్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. &n
Read Moreమదర్ డెయిరీ నెత్తిన అప్పుల కుంపటి!..ఏటికేడు పెరుగుతున్న నష్టాల భారం
పాత, కొత్త అప్పులు కలిపి రూ.24కోట్లు డెయిరీని ముంచుతున్న రాజకీయాలు వివాదంలో డెయిరీ మేనేజింగ్డైరెక్టర్ కుర్చీ నల్గొండ, వెలుగు : నల్గ
Read Moreమద్యానికి బానిసై భార్యను చంపిండు
దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో మద్యానికి బానిసైన సయ్యద్ రహమాన్ అలీ అనే వ్యక్తి బుధవారం తన
Read Moreఇంటర్ సప్లిమెంటరీలో ఫెయిల్ అవుతానేమోనని ఆత్మహత్య
భూదాన్ పోచంపల్లి, వెలుగు: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై విక్రమ్ కథనం ప్రకారం
Read Moreప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీ ప్రకటిస్తాం
నల్గొండ అర్బన్, వెలుగు: జూలై 15న హైదరాబాద్లోని ఎల్బీనగర్ కేబీఆర్ కన్వెన్షన్లో10 వేల మంది ప్రతినిధులతో బీసీ రాజకీయ ప్లీనరీని నిర్యహిం
Read Moreమద్యం వద్దన్నందుకు పురుగుల మందు తాగిండు
తాగొద్దని బిడ్డ వారించినందుకు పురుగుల మందు తాగిన తండ్రి మనస్తాపంతో తల్లీకూతురు కూడా ఆత్మహత్యాయత్నం ముగ్గురి పరిస్థితి విషమం.. ఖమ్మం ఆస్పత
Read More












