నల్గొండ

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువుల దాడి

నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యం

Read More

తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. హుండీ ఆదాయం ఎంతంటే..

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న

Read More

వీడెవండీ బాబూ.. రాత్రిపూట సీసీ కెమెరాలను ఎత్తుకెళ్తున్నాడు

నల్గొండ పట్టణంలో అర్థరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ వన్ లో సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. శ్రీనగర్ కాలనీలోని కాంగ్రెస్ ఎం

Read More

కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతయ్: రఘువీరారెడ్డి

సూర్యాపేట:కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పెన్పహాడ్ మండల కేంద్రంలో గడప

Read More

మిసన్ భగీరథ నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

నల్లగొండ జిల్లాలో నీళ్లకోసం రోడ్డెక్కారు మహిళలు. గత వారం రోజులుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నామని.. పట్టించుకునే నాథుడే లేడని.. చేసేదేమీ లేక ఆందోళన కు

Read More

కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆచరణ సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని చెప్పా

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 న

Read More

ఓట్ల కోసం చిచ్చు పెడుతున్న అమిత్‌ షా: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆ

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సెలవురో

Read More

బీఆర్‌‌ఎస్‌ కాంగ్రెస్ రెండూ ఒక్కటే : సంకినేని వెంకటేశ్వరరావు

    బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు పెన్ పహాడ్, తుంగతుర్తి, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని

Read More

తగ్గిన సన్నాల సాగు..పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ

సాగు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు ఈసారి 11,383 ఎకరాల్లోనే సన్నాలు  2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం యాదాద్రి, వెలుగు : సన్నాల సాగు ఏట

Read More

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

మునుగోడు ఎమ్మెల్యేకు చుక్కేదురైంది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నాంపల్లి మండల స్థానికులు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలాన్నీ,

Read More