నల్గొండ

సర్వే షురూ...ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఫీల్డ్​లోకి సిబ్బంది 

యాదాద్రిలో  ఫస్ట్​ డే  91, 521 ఇండ్లకు స్టిక్కర్లు యాదాద్రి/నల్గొండ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సామాజిక, ఆర

Read More

ఓటు హక్కుపై ప్రజలను చైతన్య పరుస్తాం

నల్గొండ అర్బన్, వెలుగు : ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమి

Read More

నూతన పాలసీకి మిల్లర్లు సహకరించాలి

రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డీఎస్ చౌహన్  నల్గొండ అర్బన్, వెలుగు : సీఎంఆర్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ప

Read More

టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అలుగుబెల్లి నర్సిరెడ్డి

నకిరేకల్, శాలిగౌరారం, వెలుగు : ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న తనకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల

Read More

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది కేసీఆరే

టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్ నల్గొండ అర్బన్, వెలుగు : కమీషన్లే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ విధ్వంసం చేశారని టీజేఎస్ ర

Read More

ఓటు హక్కుపై ప్రజలను చైతన్య పరుస్తాం

నల్గొండ అర్బన్, వెలుగు : ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమి

Read More

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పి.శ్రీవాణి అధికారులకు

Read More

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ​నేతల ఆగ్రహం  

మిర్యాలగూడ, వెలుగు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ పై మిర్యాలగూడ కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ మం

Read More

హైవే 65పై రోడ్డు ప్రమాదం

మాధవరం వద్ద పాదచారులపైకి దూసుకెళ్లిన కారు మహిళ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు  మునగాల, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం వద్ద

Read More

మా శాలరీలు ఈఎంఐలకు పోతున్నయ్

లోన్లు తీసుకుని మోసగించిన ఎస్ బీఐ మేనేజర్   న్యాయం చేయాలంటూ బాధిత ఉద్యోగుల ఆందోళన  సూర్యాపేట, వెలుగు: ఎస్ బీఐ మేనేజర్ చేసిన మోసాని

Read More

యాసంగికి రెడీ .. యాదాద్రిలో 3.19 లక్షల ఎకరాల్లో సాగు

2.98 లక్షల ఎకరాల్లో వరి అన్ని పంటలు కలిపి 21.320 ఎకరాల్లో సాగు విత్తనాలు, ఎరువులకు ఇండెంట్​ యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్​–20

Read More

సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

హాలియా, వెలుగు :ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం హాలియా మండల ప

Read More

వేసవిలోపు లిఫ్ట్ లన్నీ పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట / కోదాడ, వెలుగు : కోదాడ, హుజూర్​నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ వేసవిలోపు పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మం

Read More