భీమదేవరపల్లి, వెలుగు : న్యూఢిల్లీలో జరిగిన మూడో ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన చిన్నారులు ప్రతిభ చూపారు. కిక్లైట్, క్రియేటివ్ ఫార్మ్, పాయింట్ ఫైటింగ్, లైట్ కాంటాక్ట్ విభాగాల్లో ములుకనూరు, ముత్తారం, కొత్తకొండ గ్రామాలకు చెందిన ఆవుల సిరిచందన, దొంతిరెడ్డి విభావత్, వాగ్దేవి, కొర్ర సాత్విక్, సాత్విక, సామల వినీష, ఎల్కతుర్తికి చెందిన అమ్రీన్ మెడల్స్ సాధించారు. కోచ్ సిరిగిరి సాంబశివ ఆధ్వర్యంలో చిన్నారులు మెడల్స్ సాధించడం పట్ల కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ పోటీల్లో భీమదేవరపల్లి చిన్నారులకు మెడల్స్
- వరంగల్
- February 18, 2024
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
