మెదక్
శివ్వంపేట మండలంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
శివ్వంపేట, వెలుగు: మండలంలోని బిక్యా తండా గ్రామ పంచాయతీలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తా
Read Moreభూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ట్రిపుల్ఆర్, నీమ్జ్ ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో రెవెన్యూ,
Read Moreప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలి : ఎంపీ రఘునందన్ రావు
తూప్రాన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఎదో ఒక జీవిత బీమాను కలిగి ఉండాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తూప్రాన్ లోని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు.
Read Moreక్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా ఎదగాలి : కల్నల్ రమేశ్ సరియాల్
గీతం ఎన్సీసీ క్యాంప్లో కల్నల్ రమేశ్ సరియాల్ రామచంద్రాపుం (పటాన్చెరు), వెలుగు: క్రమశిక్షణ, దేశభక్తితో బాధ్యతాయుతమైన పౌరులుగా క్యాడెట్లు ఎద
Read Moreజలసిరిని ఒడిసిపట్టి కుంటలు తవ్వి వర్షపు నీటి నిల్వ
సాగులోకి 30 ఎకరాల బీడు భూములు డ్రిప్ ద్వారా పండ్లు, కూరగాయ పంటలు, పువ్వుల తోటలు తునికి కేవీకేలో సత్ఫలితలిస్తున్న సైంటిస్టుల ఆలోచన&n
Read Moreనిమ్జ్ నిర్వాసితులకు న్యాయం చేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
లగచర్లకో న్యాయం.. నిమ్జ్ బాధితులకో న్యాయమా ? సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నాలో సీపీఎం రాష్
Read Moreజూన్ 2న కవిత కొత్త పార్టీ.. షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: ఎంపీ రఘనందన్ రావు
మెదక్ ఎంపీ రఘు నందన్ రావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతోందని అన్నారు. పార్టీ పెట్టి షర్మిల తరహ
Read Moreజోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు
జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్బుక్కులు పట్టుకొని లైన్లో
Read Moreబడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలి : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్: బడి ఈడు పిల్లలందరిని తప్పకుండా బడిలో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీ
Read Moreఅక్కన్నపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు నిరసన
కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: భూ సమస్య పరిష్కారం చేయడం లేదని అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీస్ఎదుట సోమవారం గౌరవెల్లికి చెందిన సంపత్ నిరసన తెలిపాడు. ఆయన మాట్ల
Read Moreచిట్కూల్లో నీలం మధును కలిసిన మూడు జిల్లాల యువకులు
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: కాంగ్రెస్సీనియర్నేత నీలం మధును సోమవారం కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున తర
Read Moreప్రజావాణిలో ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్
Read Moreమన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
కంది ఐఐటీ కల్చర్ ఫెస్ట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంగారెడ్డి, వెలుగు : మన దేశ సంస్కృతి, సంప్రద
Read More












