మెదక్
మెదక్ చర్చిలో భక్తుల సందడి
మెదక్ టౌన్, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రల్చర్చిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. చర్చిలో ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా, మధ్యాహ్నం
Read Moreకొమురవెల్లి మల్లన్న రథోత్సవంలో అపశృతి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కొమురవెల్లిలోని అన్నదాన స
Read Moreఅరచేతిలో వైకుంఠం చూపించడం నా విధానం కాదు : వొడితల సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : అభూత కల్పనలు, అబద్ధాలతో అరచేతిలో వైకుంఠం చూపించడం తన విధానం కాదని, రాజకీయ నాయకుడిగా ప్రజలను భ్రమల్లో ముంచేయడం తెలిసినా అలా చేయబో
Read Moreమల్లన్న కృపతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్గౌడ్
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కృపతో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్అన్నారు. ఆదివారం కొమురవ
Read Moreగవర్నమెంట్ స్కూళ్లలో మళ్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్
మెదక్, చిన్నశంకరంపేట, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో మళ్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొదలుకానుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద సెలెక్ట్ చేసిన జడ్పీ హై
Read Moreసంబురంగా మల్లన్న లగ్గం.. మార్మోగిన కొమురవెల్లి
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం కను
Read Moreసంగారెడ్డి జిల్లాలో..చర్చికి స్లాబ్ వేస్తుండగా కూలిన సెంట్రింగ్
మయన్మార్ కార్మికుడు మృతి మరొకరికి సీరియస్..ఏడుగురికి గాయాలు మునిపల్లి(కోహీర్), వెలుగు :
Read Moreవైభవంగా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం
కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక మ
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుంటే బాగుండేది : కేటీఆర్
గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
Read Moreనిర్మాణంలో ఉండగా కూలిన చర్చి.. నలుగురి పరిస్థితి విషమం
సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్చి స్లాబ్ వేస్తుండగా చెక్కలు ఒక్కసార
Read Moreఅంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
కొమురవెల్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరగింది. జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం10.45 గంటలకు వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతి,
Read Moreప్రజాపాలన కార్యక్రమంలో డాటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలె : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు
Read Moreనాలుగేండ్ల నుంచి రేషన్ బియ్యం వస్తలే : నర్సమ్మ
శివ్వంపేట, వెలుగు: మండలంలోనిగోమారంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సమ్మ అనే 80
Read More











