మెదక్

జోగిపేటకు పూర్వ వైభవం తీసుకొస్తా : దామోదర రాజనర్సింహ

    వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు :  జోగిపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తానని వైద్యారోగ్యశా

Read More

జహీరాబాద్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఐదు షాపుల్లో ఒకేసారి చోరీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. మార్కెట్ ఏరియాలోని ఐదు షాపుల్లో ఒకేసారి దొంగతనం చేశారు. షెట్టర్లు పగలగొట్టి షాపుల

Read More

కాంగ్రెస్​లోకి భారీ వలసలు

బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరుతున్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సెగ్మెంట్లలలో సైతం ఇదే పరిస్థితి మెదక్, వెలుగు:  గ

Read More

బస్సు యాత్రపై క్లస్టర్ సమావేశం

సంగారెడ్డి టౌన్ , వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు

Read More

హుస్నాబాద్​ డివిజన్​లో బంద్​ పాక్షికం

హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్​మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్​ బంద్​ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ డివిజన్

Read More

కలెక్టరేట్ ​వద్ద టీఎన్జీవోల ధర్నా

మెదక్, వెలుగు: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్

Read More

మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ వద్దని కలెక్టర్ కు ఉసిరికపల్లి గ్రామస్తుల వినతి

మెదక్, వెలుగు: తమ గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామస్తులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్

Read More

మంత్రికి జాతర ఆహ్వాన పత్రిక అందజేత

కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని తంగళ్లపల్లి మోయతుమ్మే ద వాగు సింగరాయ ప్రాజెక్టు వద్ద ఈ నెల 21 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ర

Read More

ప్యారానగర్లో డంపింగ్​యార్డ్ నిర్మాణం ఆపేయండి

 ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు 10 గ్రామాలపై పర్యావరణ ఎఫెక్ట్ సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ

Read More

భూసేకరణ గ్రామ సభను బహిష్కరించిన రైతులు

శివ్వంపేట, వెలుగు : ఎకరాకు రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్​చేస్తూ రైతులు భూసేకరణ గ్రామ సభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ నుంచ

Read More

17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం : దొంత నరేందర్

మెదక్​టౌన్, వెలుగు: ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని  విజయవంతం చేయాలని టీఎన్జీవో మెదక్ జి

Read More

16 మంది తహసీల్దార్ల బదిలీలు

సంగారెడ్డి, వెలుగు:సంగారెడ్డి జిల్లాలో 16 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంత

Read More

శివ్వంపేటలో సేవాలాల్ గుడికి భూమి చూపాలని ఆందోళన

శివ్వంపేట, వెలుగు : సేవాలాల్​మహరాజ్​గుడికి భూమి చూపించాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో గురువారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. సేవాలాల్ జయంతి

Read More