మెదక్
ఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా
రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరా
Read Moreప్రభుత్వాలు అక్షయ పాత్రను ప్రోత్సహించాలి: సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ
సంగారెడ్డి, వెలుగు: నిస్వార్థంగా సేవ చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టి
Read Moreఇండ్ల పట్టాలు ఇచ్చి.. పొజిషన్ చూపలే
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 9 వేల మందికి పట్టాలు సిద్దాపూర్, అలియాబాద్&zw
Read Moreడబ్బుకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది : మైనంపల్లి రోహిత్ రావు
బీఆర్ఎస్ కౌన్సిలర్పై మెదక్ ఎమ్మెల్యే ఫైర్ హరీశ్రావు చంచాలు ఎందరొచ్చినా భయపడేది లేదు గరంగరంగా మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్
Read Moreతూప్రాన్ లో 12 తులాల బంగారం చోరీ
తూప్రాన్ ,వెలుగు: బస్సు ఎక్కుతుండగా మహిళ బ్యాగులో ఉన్న బంగారం చోరీకి గురైన సంఘటన మంగళవారం తూప్రాన్ లో జరిగింది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreయువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి : రాజర్షి షా
మెదక్, వెలుగు: యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని మెదక్ కలెక్టర్రాజర్షి షా అన్నారు. పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీ
Read Moreమల్లన్న ఆరో ఆదివారం ఆదాయం రూ.37 లక్షల 79 వేల 389
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆరో ఆదివారం సందర్భంగా శని, ఆది, సోమవారం బుకింగ్ ఆదాయం రూ.37,79,389 వచ్చినట్లు ఆలయ అధికారులు
Read Moreబీజేపీ పాలనలో 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు : రాణీరుద్రమదేవి
జోగిపేట,వెలుగు: సమాజంలో మహిళలు ఇబ్బందిపడకూడదని 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించిన ఘనత బీజేపీదని ఆ పార్టీ అధికార ప్రతినిది రాణీరుద్రమదేవి అ
Read Moreకుకునూరుపల్లి లో అల్యూమినియం వైర్ల దొంగలు అరెస్ట్
కొండపాక (కుకునూరు పల్లి )వెలుగు: కొత్తగా నిర్మించే వెంచర్లను టార్గెట్ చేసి అల్యూమినియం వైర్లను చోరీ చేస్తున్న దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి
Read Moreదుబ్బాక అభివృద్ధికి రూ. 19.40 కోట్లు
దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణాన్ని రూ. 19.40 కోట్లతో డెవలప్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం చైర్పర్సన్గన్నె వనిత అ
Read Moreఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి
నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు మెదక్, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా
Read Moreప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ యత్నం
రాములపల్లి వద్ద బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇరుపార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మాసాన్ పల్లి జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ టిప్పర్ కారును ఢికొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మ
Read More












