మహబూబ్ నగర్
స్నానాల గుండంలో అరుదైన నాణేలు
నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో దాదాపు 150 ఏండ్ల నాటి నాణేలు దొరికాయి. గ్రామానికి కొద్ది దూరంలో పెద్ద గుట
Read Moreఅంబులెన్స్ పై రాజకీయం.. రెండేళ్లుగా వాడక పోవడంతో అమ్మేసిన డోనర్
బీఆర్ఎస్ నేతల తీరుతో పేద రోగులకు తప్పని తిప్పలు సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు: పేద రోగులకు సాయం
Read Moreజితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బీజేపీలో కలకలం
మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు
Read Moreచెంచుల జీవన విధానంపై కేంద్రానికి నివేదిక
ఎన్ఐఆర్డీ కోఆర్డినేటర్ సత్య రంజన్ మహాకుల్ అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రాంతంలో చెంచుల జీవన విధానాన్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వ
Read Moreపాఠాలు చెప్పిన వనపర్తి కలెక్టర్
కొత్తకోట, వెలుగు: పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం తనిఖీ చేశారు. స్టూడెంట్స్
Read Moreబస్తాకు 9 కిలోల తరుగు తీస్తున్నరని రైతుల ధర్నా
కల్వకుర్తి, వెలుగు: రైసు మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు కుమ్ముక్కై బస్తా వడ్లకు 9 కిలోల తరుగు తీస్తున్నారని మండలంలోని తర్నికల్ రైతులు బుధవ
Read Moreఇండ్లు లేని పేదలకంటే కమ్మ, వెలమలే ఎక్కువా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేద లను పట్టించుకోకుండా ఉన్నోళ్ల కులాలకు బిల్డింగులు కట్టించేందుకు సీఎం కేసీఆర్ కు సిగ్గుండాలని బీఎస్పీ
Read Moreగద్వాల జిల్లాలో 30 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి
గద్వాల, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్లో పేద స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే తన లక్ష్యమని, ఇందు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో 30 బడులను దత
Read Moreతెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో మృతి
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్
Read Moreసీఎం హామీ ఇచ్చినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తలే..తీరని గుర్రంగడ్డ గ్రామస్తుల కష్టాలు
గద్వాల, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక దివి గ్రామమైన గుర్రంగడ్డ గ్రామానికి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవటంతో కష్టాలు తీరడం లేదు. గత ఎన్న
Read Moreగృహలక్ష్మి నిబంధనలు సడలించాలి: రాష్ట్ర కన్వీనర్ వీరయ్య
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గృహలక్ష్మి నిబంధనలను సడలించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవా
Read Moreమీటింగ్ అనంగనే జరం వచ్చిందంటున్రు: ఆఫీసర్లపై ఎంపీపీ మాధవి ఫైర్
గండీడ్, వెలుగు: మండల సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడం సరైంది కాదని, మీటింగ్ అనగానే జరం వచ్చిందని సాకులు చెబుతున్నారని ఎంపీపీ మాధవి ఆగ్రహం వ్యక్తం
Read Moreకౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారు
గద్వాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోకపోవడంతో వారు సంక్షోభంలో ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు రవి ఆవేదన వ్యక్తం చేశార
Read More












