మహబూబ్ నగర్
భట్టి విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ
ఎలక్షన్స్ ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Moreజూనియర్ కాలేజీల్లో క్లాసులు జరగట్లే.. జిల్లాలో 50 శాతం లెక్చరర్ పోస్టులు ఖాళీ
నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో క్లాసులు జరగకపోవడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు తెరిచి నెల దా
Read Moreఇథనాల్ కంపెనీ రద్దు చేయాలి
మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు చక్రవర్తి కోరారు. మండలంలోని ఎక్లాస్పూర్ వద్ద ఇథనాల్
Read Moreబీఆర్ఎస్ రాక్షస పాలనకు కాలం చెల్లింది: ప్రజాహిత పాదయాత్రలో అనిరుధ్రెడ్డి
నవాబుపేట, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ రాక్షస పాలనకు కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
Read Moreఫాయిదా లేని పదవులు.. రాజీనామాలు చేసేందుకు రెడీ
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) డైరెక్టర్ల పదవులు షో పుటప్గా మారాయి. బాధ్యతలు తీసుకొని ఏడాది కావస్తున్నా, ఇప్ప
Read Moreఎమ్మెల్యేలుగా పోటీ చేయండి.. ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి
నాగర్ కర్నూల్, వెలుగు: అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎంపీ, ఎమ్మెల్సీలకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో మద్దతుదారులు నారాజ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్ల
Read Moreనాసిరకంగా రోడ్డు వేశారని నిరసన
అమ్రాబాద్, వెలుగు: దోమలపెంట గ్రామంలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉండడంతో శనివారం గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. రోడ్లు పెచ్చులు లేవడంప
Read Moreనెలాఖరులోగా సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్ వెలుగు: మినీ ట్యాంక్బండ్ లో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జిని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెల
Read Moreచెట్లు నరికి ఫారెస్ట్ భూమి కబ్జాకు యత్నం
గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండలం గాదిర్యాల్ అటవీ ప్రాంతంలోని ఏండ్ల నాటి చెట్లను నరికివేసి భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుం
Read Moreనడిగడ్డలో ...మారుతున్న రాజకీయం
కారు దిగనున్న జడ్పీ చైర్ పర్సన్, బండ్ల సమీప బంధువులు గద్వాల, వెలుగు: ఎన్నికలకు ఆరు నెలల ముందే జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో
Read Moreఆయుష్ సేవలను అందించాలి : కలెక్టర్ పి ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో అలోపతి వైద్యంతో పాటు ఆయుష్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ఉదయ్ కుమా
Read Moreరాత్రయినా రిజిస్ట్రేషన్లు కాలే..
గద్వాలలో ఆందోళన పిల్లాపాపలతో పడిగాపులు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడమే కారణం గద్వాల, వెలుగు : రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని
Read Moreఆపరేషన్ ఘర్ వాపసీ.. చేరికలపై కాంగ్రెస్ ఫోకస్
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు టచ్లోకి వస్తున్న బీఆర్ఎస్ అసంతృప్తులు కొల్లాప
Read More












