మహబూబ్ నగర్
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన తలసాని
ప్రధాని నరేంద్ర మోదీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని
Read Moreకాసేపట్లో శంషాబాద్కు ప్రధాని.. కేసీఆర్ దూరం.. స్వాగతం పలకనున్న తలసాని
మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్కు ప్రధాని రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనంతరం సభలో ప్రసంగించనున్న
Read Moreబీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ
Read Moreరోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కావలెను!.. 11సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్కరూ రాలే
రిపేర్లకూ, కొత్త రోడ్ల పనులు చేయక తిప్పలు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కరువయ్యారు. జిల్లాలో ఉన్న ప
Read Moreబీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి : మహమూద్అలీ
నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని హోం శాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని
Read Moreఎమ్మెల్యే గువ్వలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని లక్ష్మాపూర్ తండాలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును శనివారం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. జీపీ బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంల
Read Moreకాంగ్రెస్ పార్టీలో చేరికలు: అనిరుధ్ రెడ్డి
నవాబుపేట, వెలుగు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది మన్నె జీవన్ రెడ్డి యువసేన సభ్యులు శనివారం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేత జనంపల్లి అ
Read Moreసంపులో పడి బాలుడి మృతి
మదనాపురం, వెలుగు : ప్రమాదవశాత్తు సంపులో పడి బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెంద
Read Moreప్రధాని మోదీ టూర్కు కేసీఆర్ దూరం
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్మరోసారి దూరంగా ఉండనున్నారు. కరోనా ఫస్ట్వేవ్తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు
Read Moreఅక్టోబర్ 1న మోదీ సభ.. పాలమూరు ప్రజా గర్జన పేరుతో నిర్వహిస్తున్న బీజేపీ
మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్కు ప్రధాని రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనంతరం సభలో ప్రసంగించనున్న
Read Moreకరెంట్ లేక పంటలు..ఎండిపోతున్నయ్
నందిన్నె- ఉమిత్యాల సబ్ స్టేషన్ ముందు ధర్నా గద్వాల - రాయచూర్ రోడ్డుపై బైఠాయింపు గద్వాల/కేటీదొడ్డి, వెలుగు: కరెంట్ కోసం అన్నదాతలు రోడ్డె
Read Moreకేటీఆర్తో రేవంత్, కోమటిరెడ్డి ట్వీట్ల ఫైట్
స్కామ్లలో కాంగ్రెస్ లెజెండ్.. కర్నాటకలో ఎన్నికల ట్యాక్స్: మంత్రి కేటీఆర్ గాలి మాటలు
Read Moreనిరుద్యోగులను మోసం చేస్తున్రు : పి రాజు
మరికల్, వెలుగు: నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పి రాజు ఆరోపించారు. శుక్రవారం మ
Read More












