మహబూబ్ నగర్

ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు:  గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను తప్పులు లేకుండా తయారు చేయాలని ఆఫీర్లను కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ &nbs

Read More

ఆమనగల్లులో త్వరలో ఏసీబీ కార్యాలయం

ఆమనగల్లు, వెలుగు: ఆమనగల్లులో ఏసీబీ ఆఫీసు ఏర్పాటు ప్రతిపాదనలో ఉందని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమ

Read More

పోర్టిఫైడ్​ రైస్​ను.. ప్లాస్టిక్​ రైస్​ అనుకుని తగలబెట్టెరు

మిడ్జిల్, వెలుగు: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయన్న వార్త మండల కేంద్రంలో కలకలం రేపింది. మంగళవారం మిడ్జిల్ గ్రామానికి చెందిన ఓ మహిళ రేషన్ బియ్

Read More

నారాయణపేటలో కూరగాయల ప్రాసెసింగ్ సెంటర్ : కోయశ్రీహర్ష

నారాయణపేట, వెలుగు;  జిల్లాలో కూరగాయలు, ఫ్రూట్స్​ ప్రాసెసింగ్ సెంటర్  ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకుగాను అనువైన స్థలాన్ని

Read More

పేదలకు కార్పొరేట్​ వైద్యం

నారాయణపేట, వెలుగు; రాజీవ్​ ఆరోగ్యశ్రీలో భాగంగా కార్పొరేట్​ ఆస్పత్రుల్లో పేదలకు రూ.5లక్షల పరిమితి నుంచి రూ.10లక్షలకు కాంగ్రెస్​ ప్రభుత్వం  పెంచింద

Read More

సీరియల్ కిల్లర్ సత్యనారాయణ అరెస్టు.. తీర్థం పేరుతో ప్రాణం తీసే పసర్లు

11 మందిని చంపిన సీరియల్  కిల్లర్ సత్యనారాయణ అరెస్టు గుప్త నిధులు, మంత్రాల పేరుతో అమాయకులకు ఎర డబ్బు, స్థలాలు రాయించుకున్నాక కిరాతకంగా హత్య

Read More

సీఎంఆర్ కుంభకోణంపై చర్యలేవి?

ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఎందుకు రికవరీ చేయలేదు  రివ్యూ మీటింగ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ గద్వాల, వెలుగు: కోట్ల రూపాయల సీఎంఆ

Read More

తీర్థం పేరిట యాసిడ్ పోసి... 11 మందిని చంపేసిండు

తీర్థం పేరిట యాసిడ్ పోసి 11 మందిని చంపేసిండు గుప్త నిధుల పేరిట మాయమాటలు అడ్వాన్సుగా ప్లాట్లు, జాగాల రిజిస్ట్రేషన్ ఏపీ, తెలంగాణ, కర్నాటకల

Read More

దొంగలను పట్టుకోవటానికి నేనూ వస్తా : ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, వెలుగు: పట్టణంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని, రాత్రి పూట అవసరమైతే తాను గస్తీకొస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే సీఐ ర

Read More

క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో..15 మందిని చంపేసిండు!

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి ఐదేండ్లుగా కొనసాగుతున్న హత్యలు తన భర్త మిస్సింగ్‌‌పై నవంబర్‌‌‌&zwn

Read More

మిడ్జిల్ ఎంపీపీపై అవిశ్వాస నోటీసులు

కాంగ్రెస్​లో చేరినముగ్గురు ఎంపీటీసీలు మిడ్జిల్, వెలుగు: మండలంలోని ఎంపీటీసీలు ఎంపీపీపై అవిశ్వాసం నోటీసులు అందించారు. కాంగ్రెస్  పార్టీ ఎంప

Read More

ఇంచు భూమి కబ్జా చేసినా చర్యలు : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు/మహబూబ్​నగర్​రూరల్, వెలుగు: సర్కారు భూమిలో ఇంచు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు.

Read More

శ్రీశైలం పాతాళ గంగ వద్ద నీటి కుక్కల సందడి

శ్రీశైలం,వెలుగు; శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లి వచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట

Read More