మహబూబ్ నగర్
మహబూబ్నగర్ ఎంపీ టికెట్కు ఫుల్ డిమాండ్
ప్రధాన పార్టీల నుంచి పెరుగుతున్న ఆశావాహులు మహబూబ్నగర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీల నుంచి పాలమూరు టికెట్ ఆ
Read Moreనారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్
మాగనూర్,వెలుగు : నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జి మీదుగా రాయచూర్ కి వాహనాల రాకపోకలను బంద్ చేస్తున్నట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. కృష్ణ
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో..జంతు కళేబరాలతో ఆయిల్ తయారీ
ప్రశ్నించిన వారిపై ఫ్యాక్టరీ సిబ్బంది దాడి మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామ సమీపంలో కొంతకాలంగా ప
Read Moreమాఫియా గుప్పిట్లో కల్లు దందా..పది రోజుల్లో 3 షాపులపై దాడులు
ఆధిపత్యం కోసం పది రోజుల్లో 3 షాపులపై దాడులు ఇల్లీగల్ షాపులకు గద్వాల ఎక్సైజ్ ఆఫీసర్ల సపోర్ట్
Read Moreచివరి తడికి సాగు నీరందిస్తాం : జూపల్లి కృష్ణారావు
వనపర్తి/ మదనాపురం, వెలుగు: బీమా లిఫ్ట్ కింద రైతులు సాగు చేసిన పంటలకు చివరి తడికి నీరు అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పంటలు ఎండనివ్వమని మంత్రి
Read Moreసమాజానికి జ్ఞాన సంపదను అందించి మార్పు తేవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన
పాలమూరు, వెలుగు: సమాజానికి జ్ఞాన సంపదను అందించి మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేం
Read Moreఇవాళ చెంచులతో ప్రధాని వర్చువల్ మీటింగ్
అమ్రాబాద్, వెలుగు: నల్లమల ఏజెన్సీ చెంచులతో ప్రధాని మోదీ సోమవారం లైవ్ ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో మ
Read Moreవైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం.. ముగిసిన ధనుర్మాస పూజలు
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణ ఉత్సవం ఆదివారం కను
Read Moreఆటోను ఢీకొట్టిన కారు..నలుగురు మృతి
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
Read Moreమిల్లర్ల మెడకు సీఎమ్మార్ ఉచ్చు.. బీఆర్ఎస్ హయాంలో భారీగా అక్రమాలు
డిఫాల్ట్ మిల్లులపై క్రిమినల్ కేసులు ఈ నెల 30లోగా బియ్యం ఇవ్వని మిల్లర్ల ఆస్తుల జప్తునకు ఏర్పాట్లు
Read Moreహత్యకు గురైన మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కావన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల హత్యకు గురైన మాజీ సైనికుడు, బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబ
Read Moreతలుపుకు గొళ్లెం పెట్టి గొర్రెలు ఎత్తుకెల్లిన్రు
ఉప్పునుంతల, వెలుగు : మండలంలోని రాయిచేడు గ్రామానికి చెందిన జాజాల శ్రీనుకు చెందిన 15 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప
Read Moreనారాయణపేట జిల్లాలో చిరుత పులి మృతి
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో చిరుత పులి మృతి చెందింది.శనివారం గ్రామంలోని పులిగుట్ట దగ్గర తమకు  
Read More












