లేటెస్ట్
కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్! కదులుతున్న అక్రమాల డొంక. ...అక్రమాస్తులే రూ.350 కోట్లకు పైగా
కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్! కదులుతున్న అక్రమాల డొంక.. ఇద్దరు అధికారుల అక్రమాస్తులే రూ.350 కోట్లకు పైగా ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైలులో..
Read Moreహైదరాబాద్లో భారీ వర్షం ..సెల్లార్లు, ఇండ్లలోకి వరద.. నీట మునిగిన ఆర్వోబీలు
హైదరాబాద్లో భారీ వర్షం శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత సెల్లార్లు, ఇండ్లలోకి వరద.. నీట మునిగిన ఆర్&zw
Read Moreఓల్డ్ సిటీ మెట్రో పనులపై హైకోర్టు స్టే ... పనులను చేపట్టొద్దని ఆదేశాలు
ఓల్డ్ సిటీ మెట్రో పనులపై హైకోర్టు స్టే చార్మినార్, ఫలక్నుమా ప్రాంతాల్లో మెట్రో పనులను చేపట్టొద్దని ఆదేశాలు వారసత్వ కట్టడాల పరిరక్షణపై పిట
Read Moreహైదరాబాద్లో జోరువాన..కాలనీలు, రోడ్లు జలమయం
హైదరాబాద్ లో జోరువాన..సిటీలోని చాలాప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షం
Read Moreచింత పండు చోరీ ఘటనపై హైలెవల్ కమిటీ: యాదాద్రి ఆలయ ఈవో వెంకట్రావు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చింతపండు చోరీ ఘటనపై హైలెవెల్ కమిటీ వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో వ
Read Moreయాదాద్రి లక్ష్మీనారసింహుడి హుండీ ఆదాయం రూ.4.47కోట్లు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీని గురువారం (జూన్ 12) లెక్కించారు ఆలయ అధికారులు. భక్తులు సమర్పించిన 44 రోజుల హుండీలోని నగదు,బంగా
Read More1000కి పైగా DNA టెస్టులు చేయాలి.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై ప్రకటన: కేంద్ర మంత్రి అమిత్ షా
గాంధీనగర్: డీఎన్ఏ టెస్టులు పూర్తి అయిన తర్వాతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
Read Moreకూలిపోయిన విమానాన్ని నడిపిన పైలట్లకు 10 వేల గంటల అనుభవం.. అయినా ఎందుకిలా జరిగింది..?
గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 242 మొత్తం మందితో టేకాఫ్ అయిన
Read Moreఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలంటూ మోసం..రూ.17లక్షలు వసూలు..వ్యక్తి అరెస్ట్
నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మ
Read Moreమంత్రులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు.. మెదక్ జిల్లా ఇంచార్జ్గా మంత్రి వివేక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా మంత్రులకు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు కేటాయిం
Read Moreతెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలి
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప
Read Moreనా పక్కనే విమానం కూలింది... అప్పుడు నేను భోంచేస్తున్నా: మెడికో హర్షిత్
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి స్ప
Read Moreఅహ్మదాబాద్ విమాన ప్రమాదం..భర్తను కలిసేందుకు లండన్ వెళ్తూ..నవవధువు మృతి
గుజరాత్లోని అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటన ఎంతో విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్ ల
Read More












