లేటెస్ట్
తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడు: మంత్రి వివేక్
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేసిన మంత్రి వివేక్ కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Read Moreగద్దర్ అవార్డ్స్ హైలైట్స్ ఇవే.. సీఎం రేవంత్ రెడ్డి అన్నకు థ్యాంక్స్: అల్లు అర్జున్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానోత్సవం హైదరాబాద్ మాదాపూర
Read Moreజర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : బసవపున్నయ్య
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య కాగజ్ నగర్, వెలుగు: సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతు నేస్తం వేదికలు రెడీ చేయాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : ఈనెల 16 న నిర్వహించే రైతు నేస్తం ప్రోగ్రామ్కు జిల్లాలోని రైతు వేదికలను రెడీ చేయాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సూచించారు. స
Read Moreగాజాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి
డీర్ అల్-బలా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. శుక్రవారం రాత్రిపూట నుంచి శనివారం ఉ
Read MoreThe RajaSaab Teaser: హర్రర్-కామెడీపై మరింత హైప్.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాజాసాబ్ ప్రీ టీజర్..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంల
Read Moreమానవత్వం చాటుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం.
మంత్రి వివేక్ వెంకటస్వామి మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి విరిగి
Read Moreమహ్మద్ నగర్ మండలంలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
మహ్మద్ నగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శని
Read Moreజాతీయ లోక్ అదాలత్లో 1840 కేసులు పరిష్కారం
కామారెడ్డి, వెలుగు : జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,840 కేసులు పరిష్కరించారు. జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్
Read Moreకామారెడ్డి కలెక్టర్కు బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు శనివారం గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిష్ణుదేవ్ వర
Read Moreఇరాన్లో కుప్పలు తెప్పలుగా శవాలు.. ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడిలో 60 మంది సజీవ దహనం
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్మీ క్యాంపులు, అణు స్థావరాలే టార్గెట్ గా మొదలైన వార్.. చివరికి సమాన్య ప్రజలను మట్టుబెట్టే వరకు వచ్చ
Read Moreఅటవీ ప్రాంతంలో విద్యుత్తీగలు అమర్చిన ఇద్దరు అరెస్ట్
తిర్యాణి, వెలుగు: వన్యప్రాణులను వేటాడేందుకు అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసి రెండు గేదెల మృతికి కారణమైన ఇద్దరిని తిర్యాణి పోలీసులు అరెస్ట్
Read Moreపద్మ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్పురస్కారాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్
Read More












