లేటెస్ట్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం..మరో ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఐదంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవ ద
Read Moreఓఆర్ఆర్ లోపల సాగు భూములకు రైతు భరోసా : మంత్రి తుమ్మల
75,525 మంది రైతుల ఖాతాల్లో రూ.65.82 కోట్లు జమ: మంత్రి తుమ్మల హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల సాగులో ఉన్న భూములకు సైతం రైతు భ
Read Moreమహిళా కూలీపై అసభ్య ప్రవర్తన.. నలుగురిపై కేసు నమోదు
ఎల్బీనగర్, వెలుగు: కూలి పనికి వెళ్తున్న మహిళపై కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు
Read MoreDokka Seethamma Biopic: ‘డొక్కా సీతమ్మ’ మూవీ గొప్ప విజయం సాధించాలి: మురళీ మోహన్
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా
Read Moreఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ సేల్ డేట్ అనౌన్స్
హైదరాబాద్, వెలుగు: ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ ఇండియా తన ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రతి ఏటా నిర్వహించే భారీ సేల్ ఈవెంట్ ప్రైమ్ డే 2025ను వచ్చే నెల 12&n
Read Moreరెవెన్యూ సదస్సుల్లో 21 వేల దరఖాస్తులు రంగారెడ్డి కలెక్టర్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల
Read Moreశుక్లా పేరెంట్స్ భావోద్వేగం
న్యూఢిల్లీ: శుక్లా చదువుకున్న లక్నోలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్లో నిర్వహించిన వాచ్ పార్టీలో ఆయన తల్లిదండ్రులు పాల్గొని, ప్రయోగాన్ని వీక్షించారు. శుభా
Read Moreమీ పిల్లలను సీబీఎస్ఈ సిలబస్లో చదివిస్తున్నారా..? ఈ విషయం తెలుసా మరి..!
సీబీఎస్ఈ పదో తరగతికి రెండు టర్మ్ల పరీక్షా విధానం 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ: విద్యార్థులపై అకడమిక్ ఒత్
Read Moreమొత్తం IPL పుణ్యమే: జియో హాట్స్టార్కు 30 కోట్ల మంది సబ్స్క్రైబర్లు
ముంబై: ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ మొత్తం సబ్స్క్రయిబర్ బేస్ 30 కోట్ల మందికి చేరుకుంది. గ్లోబల్ఓటీటీ కంపెనీ నెట్&
Read Moreమొయినాబాద్ లో స్కూటీని ఎదురుగా ఢీకొట్టిన కారు .. ఇద్దరు మృతి
గాల్లోకి ఎగిరిపడ్డ మహిళలు ఇద్దరు మృతి, మరొకరు సీరియస్ చేవెళ్ల, వెలుగు: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు మహిళలు బలయ్యారు. మరో మహిళ తీవ్ర
Read Moreనల్గొండ జిల్లాలో పల్లె పోరుకు సిద్ధం .. రెడీగా బ్యాలెట్ పేపర్లు.. బాక్సులు
పోలింగ్స్టేషన్లను గుర్తించిన ఆఫీసర్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,781 పంచాయతీలు 23.03 లక్షల మంది ఓటర్లు రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ యాదాద
Read Moreఐపీవోకు రానున్న సుదీప్ ఫార్మా
న్యూఢిల్లీ: వడోదరకు చెందిన సుదీప్ ఫార్మా ఐపీఓ ద్వారా నిధులను సేకరించడానికి సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్ర
Read More












