లేటెస్ట్
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొడిమ్యాల,వెలుగు: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన
Read Moreపరిశ్రమలతోనే సంపద సృష్టి : ముత్యాల జ్ఞాన సుప్రభాత్
గద్వాల టౌన్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధితోనే ఆర్థిక స్థిరత్వం, ప్రాంతీయ సమతుల్యత, సంపద సృష్టి సాధ్యమని ఆర్బీఐ ఆర్థిక సమీకృత అ
Read Moreప్రతి పల్లెకు బీటీ రోడ్లు : నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి
వంగూరు, వెలుగు: ప్రతి పల్లెకు బీటీ రోడ్లు వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేల
Read Moreఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : ఆది శ్రీనివాస్
విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, వెలుగు: ఆరోగ్య తెలంగాణే సర్కార్ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేముల
Read Moreపెన్షన్లతో సామాజిక భద్రత : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: పెన్షన్లు సామాజిక భద్రత కలిగిస్తాయని, వాటి అమలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం క
Read Moreనీళ్లివ్వాలి.. బెల్ట్షాపులు బంద్ చేయాలి..బట్టుపల్లి, చింతగూడ, కోయవాగు మహిళల ధర్నా
కాగ జ్ నగర్, వెలుగు: నీళ్లు రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయన
Read Moreనిజామాబాద్ లో కనుల పండుగగా జగన్నాథుడి రథోత్సవం
నిజామాబాద్ నగరంలోని గంజి మార్కెట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ
Read Moreనేను బెదిరించాకే యుద్ధం ఆపారు: భారత్-పాక్ వార్పై ట్రంప్ మరోసారి మొండివాదన
వాషింగ్టన్: భారత్, పాక్ కాల్పుల విరమణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి మొండివాదన చేశారు. తన వల్లే భారత్, పాక్ యుద్ధం ముగించాయని పాత చింతక
Read Moreబీజేపీతోనే అవినీతి రహిత సమాజం : ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాల్కొండ, వెలుగు : దేశంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వ
Read Moreముమ్మరంగా అమిత్షా సభా ఏర్పాట్లు
నిజామాబాద్ నగరంలోని ఈనెల 29 న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు పాలిటెక్నిక్ మైదానంలో ఏ
Read Moreథర్మల్ ప్లాంట్ ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నిక
జైపూర్, వెలుగు: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎస్టీపీపీ ఎస్సీ లైజన్ ఆఫీసర్ గా వెంకటయ్య,
Read Moreకన్నెపల్లి మండలంలో ఉపాధిహామీ వర్క్నేమ్ బోర్డులు పెట్టకుండానే బిల్లుల చెల్లింపు
కన్నెపల్లి సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోకి బెల్లంపల్లిరూరల్, వెలుగు: కన్నెపల్లి మండలంలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి పని ప్
Read Moreసీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : డీఎంవో తుకారాం రాథోడ్
డీఎంవో తుకారాం రాథోడ్ ఆర్మూర్, వెలుగు : సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంవో తుకారాం రాథోడ్ సూచించారు. ఆర్మూర్లోని ఏరియా
Read More












