లేటెస్ట్
కేసీఆర్ జల ద్రోహి .. కృష్ణా, గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు: సీఎం రేవంత్
ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది నదుల అనుసంధాన ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్ ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి 2016 అపెక
Read Moreఉగ్రవాద బాధితులను, నేరస్థులను ఎప్పుడు సమానంగా చూడొద్దు: జైశంకర్
వాషింగ్టన్: ఉగ్రవాద బాధితులను, నేరస్థులను ఎప్పుడు సమానంగా చూడొద్దని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరుగుతోన్న
Read Moreతిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భక్తులకు టీటీడీ కీలక సూచన
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళవారం (జూలై 1) సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెచ్వీసీ అన్నమయ్య భవన్ సమీపంలోని పార్క్ వద్ద పిట్టగొడపై భక్తు
Read Moreపంత్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్.. అతని బ్యాటింగ్ అంటే ఇష్టం
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో చెలరేగిన టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్పై ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక
Read Moreహైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్ల
Read Moreఈ అమ్మాయి శాలరీ రెండున్నర లక్షలు.. ఖర్చుల కింద నెలకు ఎంత పోతున్నాయంటే..
దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై. ఇలాంటి ఒక మహా నగరంలో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే జీతం లక్షల్లో రావాల్సిందే. ఇంటి అద్దె మొదలుకుని ఏ ఖర్చు చూసుకున్నా తడి
Read Moreప్రముఖ ఇంద్రజాలికుడు పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలి
Read Moreబుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. లేదా..? క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ గిల్
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా బుధవారం (జూలై 2) నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరగనున్న ఈ
Read Moreపాకిస్తాన్లో పెట్రోల్ ధరలు భారీగా పెంపు.. ఒకేసారి అంత పెంచడంతో షాకైన ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సామాన్య ప్రజల నెత్తిన మరో పిడుగు పడింది. పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరపై 8 రూపాయల 36 పైసలు పెంచింది. దీంతో.. పాకిస
Read Moreసీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం: అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి ట్రాన్స్ఫర్
చెన్నయ్: తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతోన్న అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ కేసు విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను కేంద్ర
Read Moreనటి వాసుకి (పాకీజా)కి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం..
సినీ నటి వాసుకి ( పాకీజా )కి ఆర్థిక సాయం అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజా.. తనను ఆదుకోవాలం
Read More












