లేటెస్ట్
8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు
సంగారెడ్డి, పటాన్చెరు, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది మృతుల ఆనవాళ్లు దొరకకపోవడంతో వారి డెడ్ బాడీ
Read Moreవనమహోత్సవం: అగ్రికల్చర్ యూనివర్శిటీలో రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటిన ఆయన ప
Read Moreమెదక్ చర్చిని సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్
మెదక్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికొలస్ ఆదివారం మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య ఆయనకు చర్చి
Read Moreజాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏడుగురు ఎంపిక : కర్ణం గణేశ్ రవికుమార్
చేగుంట, వెలుగు: జాతీయ స్థాయి అండర్ 18 రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్య
Read Moreక్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన అండర్ 14 క్రికెటర్ రిత్విక్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రల
Read MoreGold Rate: సోమవారం భారీగా తగ్గిన గోల్డ్.. హైదరాబాద్ రేట్లివే..
Gold Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారం షాపింగ్ కోసం చాలా కాలం నుంచి రేట్లెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. అమెరికా ఇండియా మధ
Read Moreఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి : హెచ్ఎం భూమన్న
బజార్ హత్నూర్, వెలుగు: ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్ఎం భూమన్న ఓ ప్రకటనల
Read Moreగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం
Read Moreఆదిలాబాద్ లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
నేరడిగొండ/జన్నారం/ఆదిలాబాద్, వెలుగు: తొలి ఏకాదశి పండుగను ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టి ప్రత్యేక ప
Read Moreన్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ
బషీర్బాగ్, వెలుగు: పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఐడీసీ) మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండల
Read Moreగత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఏర్ప
Read Moreమోదీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీలను అంతం చేయాలనే కుట్ర : కలవేని శంకర్
నిర్మల్, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీలను అంతం చేయాలని కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ మండి
Read Moreహీరో మహేశ్బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు..
హీరో మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు సోమవారం ( జులై 7 ) రంగారెడ
Read More












