లేటెస్ట్

ఇకపై రోజూ గ్రీవెన్స్ .. కొత్త విధానానికి ఆసిఫాబాద్ కలెక్టర్ ధోత్రే శ్రీకారం

కలెక్టరేట్​లో గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్ ప్రారంభం ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ‘ప్రతిదినం ప్రజల కోసం కలెక్టర్, గ్రీవెన్స్’ పే

Read More

ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది స

Read More

అచ్చం బ్రాడ్‎మన్ లాగే ఆడాడు.. కెప్టెన్సీకి 10కి 10 మార్కులు: గిల్‎పై రవిశాస్త్రి పొగడ్తల వర్షం

వరుస సెంచరీలతో బర్మింగ్‎హామ్‎లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‎లో టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన టీమిండియా నయా ట

Read More

ఇటలీలో షాకింగ్ ఘటన..విమానం ఇంజిన్లో దూసుకుపోయి వ్యక్తి మృతి

ఇటలీలో షాకింగ్ ఘటన..ఉత్తర ఇటలీలోని మిలన్ బెర్గామో ఎయిర్ పోర్టులో మంగళవారం(జూలై8)  ఉదయం ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న విమాన

Read More

బాలీవుడ్ సినిమా'ఫైర్ హెరా ఫేరి' ఇన్సిఫిరేషన్..కోట్ల రూపాయలతో పరారైన కిలాడీ జంట

బాలీవుడ్ సినిమా 'ఫైర్ హెరా ఫేరి' కథను నిజం చేసింది ఓ కిలాడీ జంట. తక్కువ సమయంలో కోటీశ్వరులం కావాలనుకునే వారికి గుణపాఠం.. అధిక లాభాల పేరుతో వందల

Read More

భూ వివాదమే వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు కారణం: బీహార్ పోలీసులు

పాట్నా: బీహార్‎లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా మర్డర్ కేసు మిస్టరీ వీడింది. భూ వివాదమే గోపాల్ ఖేమ్కా హత్యకు కారణమని బీహార్

Read More

నీటి కరువుతో కాబూల్..2030 నాటికి మోడరన్ సిటీ ఎడారిగా మారే ప్రమాదం!

కాబూల్.. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని..మోడరన్ సిటీ..ఇప్పుడు అత్యంత భయంకరరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే నీటి కొరత..గత కొన్నేళ్లుగా అడుగంటిన భూగర్భజలాలు,

Read More

రేపు(జులై9) మంత్రులతో ముఖాముఖీలో మంత్రి వివేక్

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు(జులై 9) మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు.  బుధవ

Read More

నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష.. ఎందుకంటే..?

న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియను ఉరి తీసే తేదీ ఖరారు అయ్యింది. 2025, జూలై 16న నిమిషా ప్రియకు

Read More

కూకట్ పల్లిలో కల్తీకల్లు తాగి 13 మందికి అస్వస్థత

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో  కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు.  జులై 8న కల్తీకల్లు తాగిన 13 మంది వాంతులు,విరేచనాలు,లోబీపీతో బా

Read More

జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి: సీఎం రేవంత్

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం (జూలై 8) ఢిల్

Read More

Ramayana: నితేష్ తివారీ 'రామాయణం'కు భారీ హైప్: తొలి గ్లింప్స్‌తో ప్రైమ్ ఫోకస్‌కు రూ.1,000 కోట్ల లాభం!

నితేష్ తివారీ ( Nitesh Tiwari )దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం'( Ramayana ) భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నమిత

Read More