లేటెస్ట్
47 లక్షల తాటి, ఈతమొక్కలు నాటాలి .. అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.64 లక్షల తాటి, ఈత మొక్కలు నాటాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రె
Read Moreసీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదు : ఎంపీ చామల
అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిస్తం న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ సీఎం అవుతానని పగటి కలల కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని కాంగ్రెస్
Read Moreతీవ్ర విషాదం నింపిన గుజరాత్ బ్రిడ్జి దుర్ఘటన.. 9 మంది జల సమాధి
గుజరాత్ లో బ్రిడ్జి కూలిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం (జులై 09) ఒక్కసారిగా కూలిపోవడంతో భా
Read Moreహిమాచల్ను వీడని వరుణుడు.. 38 రోజుల్లో 20.32 సెం.మీ. వాన.. ఇప్పటి వరకూ 80 మంది మృతి
7 జిల్లాలకు వరద ముప్పు ముందుజాగ్రత్త చర్యగా 225 రోడ్లు బంద్ మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీలోనూ దంచికొట్టిన వానలు సిమ్లా/కోల్కతా/న్యూఢి
Read Moreప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయ
Read Moreకొడుకు బర్త్ సర్టిఫికెట్ రాలేదని తండ్రి ఆత్మహత్యాయత్నం
మీ సేవలో డౌన్లోడ్ చేసుకోకుండా తొందరపాటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఘటన జహీరాబాద్, వెలుగు: మీ సేవలో రెడీగా ఉన్న బర్త్ సర్టిఫికెట
Read Moreచెన్నూరులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి : నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
వెలుగు, చెన్నూరు: చెన్నూరు పట్టణానికి తలాపున గోదావరి ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకక పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం మీటింగ్ .. జులై 15 లోపు జిల్లా కార్యవర్గం పూర్తికి కసరత్తు
సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివే
Read Moreసికింద్రాబాద్ కంటోన్మెంట్కు రూ.303 కోట్లు నిధులు : కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి రాజ్&zwn
Read Moreఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించుకోవాలి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను వేగంగా నిర్మించుకోవాలనికలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ లో ఇ
Read Moreరైల్వే సూపరింటెండెంట్ రాజశేఖర్పై సీబీఐ కేసు నమోదు: 1.54 కోట్లు అక్రమాస్తులున్నట్లు నిర్ధారణ
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్&zwn
Read Moreతొందరగా ఇండ్లు నిర్మించుకుంటే ఖాతాల్లో డబ్బులు జమ : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించి మంజూరైన ఇండ్లను త్వరగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ సిక్తా పట్న
Read Moreమహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నా
Read More











