లేటెస్ట్
గోడదూకి వెళ్లి అమరులకు సీఎం నివాళి
అమరవీరుల సమాధుల వద్ద ఒమర్ అబ్దుల్లా ప్రార్థనలు అనంతరం ఎల్జీ మనోజ్ సిన్హా, పోలీసులపై ఫైర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫతేహా అర్పిస్తామని
Read Moreకారు డ్రైవర్కు ఫిట్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: బోరబండ పీఎస్పరిధిలో అతివేగంగా కారు నడుపుతూ.. బైక్ను ఢీ కొట్టడంతో ఒకరు చనిపోయారు. ఎర్రగడ్డకు చెందిన సత్యనారాయణ(36) &nb
Read Moreదివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం
వికారాబాద్, వెలుగు: దివ్యాంగులు జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేస్తున్నదని వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్
Read Moreచిన్నారితో స్కూల్ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన
చితకబాదిన కుటుంబసభ్యులు నిందితుడి పై పోక్సో కేసు జీడిమెట్ల, వెలుగు: ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నాలుగేళ్ల పాపతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన పేట్
Read Moreసిటీలో మరో కల్తీ కల్లు ఘటన!
కుత్బుల్లాపూర్లో కల్లు తాగిన ఇద్దరికి అస్వస్థత గాంధీ దవాఖానకు తరలింపు జీడిమెట్ల, వెలుగు: సిటీలో మరో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఇటీవల కూ
Read Moreమేడిగడ్డ డిజైన్లు ఇవ్వాల్సింది సీడీవోనే..మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి: ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మేడిగడ్డ డిజైన్లను ఇవ్వాల్సింది సీడీవోనేనని, మూడ
Read Moreకౌన్సిల్ బిల్డింగ్ రిపేర్లు నెలలో పూర్తి చేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆర్ అండ్ బీ అధికారులకు కౌన్సిల్ చైర్మన్ గుత్తా ఆదేశం హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బిల్డింగ్ లో కొనసాగుతున్న కౌన్సిల్ బిల్డింగ్ రిపేర్లు వచ్చే
Read Moreబోనాల వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం
ఓ యువకుడిని కొట్టిన పోలీసులు బీజేపీ కార్యకర్తలకూ సేమ్ ట్రీట్మెంట్ మీడియా పాస్ల జారీలోనూ గందరగోళం పద్మారావునగర్, వెలుగు: లష్కర్బో
Read MoreACB అదుపులో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు
నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం (జూలై15) ఉదయం బంజారాహిల్స్ లోని ఆయన నివాసం మురళీధర్ రావును
Read Moreమతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: రాంచందర్రావు
..రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: రాంచందర్రావు హామీలన్నీ అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతాం నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేప
Read Moreకృష్ణా జలాలపై V6 వెలుగు పోరాటం .. 2015లోనే తొలిపిడుగు
సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న కొంతకాలానికే కృష్ణా జలాల విషయంలో నాటి సర్కారు తీసుకున్న నిర్ణయం షాక్కు గురిచేసింది. 811 టీఎంసీల కృష్ణా జలాల్
Read Moreవిలీనం పేరుతో 5 వేల స్కూళ్లను క్లోజ్ చేసే కుట్ర..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: విలీనం పేరుతో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తుండటంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా
Read Moreనేటితో (జూలై 15) ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు
వచ్చే నెల్లో డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఇంటర్వ్యూలు హైదరాబాద్, వెలుగు: గత పదిహేను రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ సమావేశాలు మం
Read More












