లేటెస్ట్
ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లకు జూలై 19నుంచి దరఖాస్తులు
వచ్చే నెల 10 వరకు అప్లికేషన్ల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అందుబాటులో 33 వేల సీట్లు
Read Moreదేవరుప్పుల మండలంలో కూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
పాలకుర్తి ( దేవరుప్పుల), వెలుగు : కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న తండ్రిపై పోక్సో కేసు నమోదైన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. దేవరుప్పుల మండలంలోని ఒక గ
Read Moreమహిళలు ఆర్థికంగా బలపడాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర/బోయినిపల్లి, వెలుగు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నా
Read Moreఈ సారి బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ సంబరాలు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
రెండు నెలల్లో బతుకమ్మ కుంట పనులు పూర్తి చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా స్థాపించి జులై 19తో సంవత్సరం పూర్తవుతుంది. ఈ క్రమంలో అంబర్
Read Moreసర్వారెడ్డిపల్లిలో తాగునీటి కోసం వాట్సప్ ఉద్యమం
గంగాధర, వెలుగు: గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి ఎస్సీ కాలనీవాసులు మంచినీటి కోసం సోషల్మీడియా వేదికగా కొన్నినెలలుగా ఉద్యమం చేస్తున్నారు. తాగునీటి కష్టాలప
Read Moreబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
జగిత్యాల/ధర్మపురి, వెలుగు: బీసీలకు 42శాతం రిజర్వేషన్అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్&
Read Moreరవీంద్రనగర్లోని కర్జెల్లీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు దిందా పోడు రైతుల ధర్నా
గ్రామస్తుడిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్అధికారులు వ్యతిరేకిస్తూ గ్రామస్తుల ఆందోళన కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం దిందా గ్రామాని
Read Moreది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF).. గ్లోబల్ టెర్రరిస్టు గ్రూపు: అమెరికా
పహల్గాం దాడులకు పాల్పడిన ది గ్రూప్ రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింద
Read Moreజగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి : బీసీ నాయకులు
సూర్యాపేట, వెలుగు: బీసీ ఉద్యమ నేత వట్టే జానయ్యయాదవ్ ఫోన్ ను ట్యాపింగ్ చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని బీ
Read Moreతెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ శ్యాం కోశీ..కేంద్రం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. శ్యాం కోశీ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం గురువారం నియామక ఉత్తర్వులిచ్చింది.
Read Moreస్కూల్స్, హాస్టల్స్లో మెడికల్ క్యాంప్లు నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : స్కూల్స్, హాస్టల్స్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్హనుమంతరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వ
Read Moreకామారెడ్డి జిల్లాలో హోం గార్డులకు సేవా పతకాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు హోం గార్డులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకాలు , అతి ఉత్కృష్ట సేవా పతకాల
Read Moreపదేండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే : ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్, వెలుగు : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మంజూరైన ఇందిర
Read More












