లేటెస్ట్

రెండో రోజు దాడులకు పాల్పడిన పాక్.. 20 ప్రధాన నగరాలను టార్గెట్ చేసి డ్రోన్ల దాడి

న్యూఢిల్లీ: పాక్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా రెండో రోజు భారత్‎పై దాడులు చేసింది. అంతర్జాతీయ

Read More

బోర్డర్‎లో పాక్ భీకర దాడులు.. విదేశాంగ ప్రతినిధులతో ప్రధాని మోడీ అత్యవసర భేటీ

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం (మే 9) రాత్రి పాక్ ఒక్కసారిగా పాక్ దాడులకు తెగబడటంతో ఉద్రిక్తతలు  నెలకొన్నాయి. ఈ

Read More

బరితెగించిన పాక్.. జనవాసాలపై డ్రోన్లతో దాడి.. పలువురికి గాయాలు

న్యూఢిల్లీ: ఉద్రిక్తల వేళ పాక్ బరితెగించింది. ఇప్పటి వరకు భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధన మందిరాలు టార్గెట్‎గా డ్రోన్, మిసైల్ దాడుల

Read More

ఐపీఎల్ 2025.. మా దేశంలో నిర్వహించండి.. ఇండియాను కోరిన ఇంగ్లండ్

క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ అర్థంతరంగా తాత్కాలికంగా వాయిదా పడటంతో నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. క్రికెట్ కంటే దేశమే ముఖ్యం అని బీసీసీ

Read More

ఇండియా-పాక్ ఉద్రిక్తత.. మే 15 వరకు ఆ ఎయిర్పోర్టుల మూసివేత

వరుసగా మూడో రోజు.. పాక్ తన కుఠిల బుద్ధిని చూపిస్తోంది. రాత్రి అయిన తర్వాత కాల్పులకు తెగబడుతోంది. బుధ, గురువారాల్లో (మే 7, 8) రాత్రుళ్లో డ్రోన్లను ప్రయ

Read More

ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నా.. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ CM రేవంత్ కీలక పిలుపు

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదా

Read More

హైదరాబాద్ చందానగర్ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి చందానగర్ లోని సెంట్రో షాపింగ్ కాప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్ల

Read More

శాటిలైట్ ఇంటర్నెట్ స్ప్రెక్ట్రమ్ ధరలు..సబ్స్ర్కైబర్కు రూ.500, ఆపరేటర్లకు 4 శాతం లెవీ.. ఇక జెట్ స్పీడ్ ఇంటర్నెట్

శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్ ధరలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సిఫారసులను ప్రకటించింది. ఎలాన్ మస్క్ తో సహా

Read More

చావు దెబ్బ తిన్న మారలే: డ్రోన్లతో భారత్‎పై మళ్లీ దాడులకు దిగిన పాక్.. బోర్డర్‎లో మోగిన వార్ సైరన్స్

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూరీ,

Read More

బోర్డర్‎లో మళ్లీ మొదలుపెట్టిన పాక్.. LOC వెంబడి భారీగా కాల్పులు

శ్రీనగర్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ బుద్ధి మారడం లేదు. గురువారం (మే 8) రాత్రి భారత్ దెబ్బకు కకావికలమైన పాక్ నిసిగ్గుగా మళ్లీ కాల్పులకు

Read More

V6 DIGITAL 09.05.2025 MISS WORLD SPECIAL EDITION​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

ముత్యాల నగరంలో వజ్రకిరీటం ఎవరికో... టైటిల్ దక్కించుకున్న భారతీయ అతివలు ఎవరంటే?​ అందాల పోటీలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యాయి​​​​​​​​​​​​​​​​​ 

Read More

మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం.. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచం అంతా చూసే ఈవెంట్.. ప్రపంచ సుందరీమణులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్టాత్మక పోటీలు. అలాంటి ఈవెంట్ ను తెలంగ

Read More

హైదరాబాద్‎లో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం

హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎కు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి

Read More