లేటెస్ట్

గోల్డ్ షాపులో భారీ చోరీ..27 తులాల గోల్డ్ ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు

నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన   మిర్యాలగూడ, వెలుగు :  గోల్డ్ షాపులో గుర్తు తెలి యని దుండగులు భారీ చోరీకి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా

Read More

హోషియార్‌‌పూర్‌‌లో మిసైల్ శకలాలు.. స్వాధీనం చేసుకున్న ఎయిర్​ఫోర్స్

హోషియార్‌‌పూర్/బటిండా: ఇండియా, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ కొనసాగుతున్న సమయంలో పంజాబ్​లోని హోషియార్‌‌పూర్‌‌, బటిండాలో లో

Read More

ఒకే ఎన్నికపై ప్రతిపక్షాల విమర్శలు హాస్యాస్పదం..మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కామెంట్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:  దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే  జీడీపీలో 2 శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా ప్రజల సంక్షేమానికి ఎక్కువ

Read More

నామినేటేడ్ పోస్టులకు ఫుల్ డిమాండ్

డీసీసీ, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవులపై సీనియర్ల ఆసక్తి  కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌&z

Read More

పిడుగు పడి రైతు మృతి..భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఘటన

అశ్వారావుపేట, వెలుగు : పిడుగు పడి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివర

Read More

భూ పంచాదీలకు సర్వేతోనే పరిష్కారం : మంత్రి పొంగులేటి

త్వరలో  5 వేల మంది లైసెన్స్​డ్​ సర్వేయర్ల భర్తీ: మంత్రి పొంగులేటి సర్వేయర్ల శిక్షణకు ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన హైదరాబాద

Read More

పాక్ కాల్పులు.. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి

పాకిస్తాన్  కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మే 10న ఉదయం రాజౌరీ దగ్గర  ఆయన ఇంటిపై  జరిగిన కాల్పుల్లో  ప్రభుత

Read More

ఇండియా, పాక్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. వరెస్ట్‌‌‌‌‌‌‌‌గా పాక్ ఆర్థిక వ్యవస్థ.. టెన్షన్లు కొనసాగవని అంచనా!

సెన్సెక్స్ 880 పాయింట్లు పతనం 266 పాయింట్లు  నష్టపోయిన నిఫ్టీ  భారీగా నష్టపోయిన ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌

Read More

ఎల్ఆర్ఎస్.. రూ.150 కోట్లు

25 శాతం రాయితీ కల్పించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం  అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.21 కోట్లు  అత్యల్పంగా దేవరకొండ మున్సిపా

Read More

సైన్యానికి అండగా యావత్ దేశం.. పాక్​పై చర్యలు అభినందనీయం: మోహన్ భగవత్​

ఆపరేషన్​ సిందూర్​తో దేశగౌరవం పెరిగిందని వెల్లడి న్యూఢిల్లీ: టెర్రరిస్టులు, వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్​పై భారత ఆర్మీ చేపడుతున్న చర్యలకు య

Read More

అధికారిక లాంఛనాలతో జవాన్ల అంత్యక్రియలు

మావోయిస్టుల మందుపాతరుకు బలైన కామారెడ్డి, ఘట్‌‌కేసర్‌‌కు చెందిన జవాన్లు మృతులకు రూ.కోటి పరిహారం, ఇంటి స్థలం : మంత్రి పొన్నం

Read More

కరెంట్​ సరఫరాకు ఐదేళ్ల ప్రణాళికలు

కార్యాచరణ రిపోర్టుపై ఆఫీసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్విప్​మెంట్​ స్టోర్  ఏర్పాటు చేయాలని ఆదేశం

Read More