లేటెస్ట్
గుట్టుగా టీచర్ల డిప్యూటేషన్స్! వచ్చే అకాడమిక్ ఇయర్కు ఇప్పటి నుంచే ఆర్డర్స్
ఇప్పటిదాకా 200 మంది దాకా బదిలీ! హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకే ఎక్కువ మంది మరో వంద మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు ? హైదరాబాద్, వెలుగు:
Read Moreపిల్లల్లో ప్రశ్నించే నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి!
పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, ఉపాధ్యాయులను ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అంటూ
Read Moreఎన్నో జ్ఞాపకాలు వెంట తీసుకెళ్తున్న ఇది వీడ్కోలు కాదు.. ఒక దశ నుంచి మరో దశకు ప్రారంభం
పదవీ విరమణ వేడుకలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా 52వ సీజేఐగా నేడు బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ గవాయ్ న్యూఢిల్లీ: తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వడ్ల కొనుగోళ్లు.. 43 లక్షల టన్నుల వడ్లు కొన్నరు
యాసంగి ధాన్యం సేకరణలో 61% పూర్తి రైతుల ఖాతాల్లో రూ.6,671 కోట్లు జమ రూ.767 కోట్ల బోనస్ చెల్లించేందుకు సర్కార్ ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు:
Read Moreప్రజాహక్కుల గొంతుక ప్రొఫెసర్ బుర్ర రాములు
రా ష్ట్రంలో ఎక్కడ హక్కుల హననం జరిగినా నేనున్నానంటూ బాధితుల తరఫున గొంతెత్తిన హక్కుల నేత ప్రొఫెసర్ బుర్ర రాములు సార్ భౌతికంగా దూరమై నేటికి 14 ఏళ్ళు. &n
Read Moreబీఓఐలో పెరిగిన ఎల్ఐసీ వాటా
న్యూఢిల్లీ: ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)లో తన వాటాను 8.38 శాతానికి పెంచుకుంది. 2021 సెప్టెంబర్ 2 నుంచి 2025, మే 9 మధ్య ప్రభుత్వ రంగ బీఓఐలో ఎల్ఐ
Read Moreసౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఎంగిడి
జొహానెస్బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు సౌతాఫ్రి
Read Moreసీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విజయదుందుభి
కరీంనగర్ టౌన్, వెలుగు: సీబీఎస్ఈ 10,12 తరగతుల ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేం
Read Moreజమ్మూ-లో ఎన్కౌంటర్..ముగ్గురు టెర్రరిస్టులు హతం..మృతుల్లో ఎల్ఈటీ కమాండర్
పంజాబ్లో ఇంకా తెరుచుకోని స్కూళ్లు, కాలేజీలు శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్లోని షోపి
Read Moreగురుకుల విద్యార్థులకు స్మార్ట్ కార్డులు.. అధికారులతో సీఎస్ రామకృష్ణారావు రివ్యూ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి ప్రణ
Read Moreసీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ స్టూడెంట్లు
టెన్త్లో 99.83%..12వ తరగతిలో 99.73% పాస్ హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టెన్త్, 12వ తరగతి ఫలితాలు విడుద
Read Moreమాస్టర్స్ కోసం యూకేకు రాకండి..స్టూడెంట్లకు భారతీయ మహిళ వార్నింగ్
లండన్: యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో మాస్టర్స్ డిగ్రీ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని స్టూడెంట్లకు జాహ్నవి జైన్ అనే భారతీయ మహిళ హెచ్చరించా
Read Moreబార్డర్కు వెళ్లిన జవాన్.. చికిత్స పొందుతూ భార్య మృతి
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఘటన భువనేశ్వర్: భార్య డెలివరైన మరుసటి రోజే భర్త బార్డర్ కు వెళ్లారు. అనంతరం డెలివరీ అనంతర సమస్యలకు చికిత్స
Read More












