లేటెస్ట్
సిగ్నేచర్ గ్లోబల్ లాభం రూ.101 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ 2025 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించింది. ఈసారి నికరలాభం 531శాతం భారీ వృద్ధితో రూ.101 కోట
Read Moreఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేం
Read Moreమానససరోవర్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన యాత్రికులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లా ఆది కైలాస్ రూట్ లో కొండచరియలు విరిగిపడి వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కైలాస్–మాన
Read Moreరూ.25 వేల కోట్లు సేకరించనున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్&zwn
Read Moreసైంటిస్ట్ జయంత్ నార్లికర్ కన్నుమూత
పుణె: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్ (87) కన్నుమూశారు. ఇటీవల తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న ఆయన మంగళవారం (May 20) పుణెలోని తన నివాసంల
Read Moreఇద్దరు దివ్యాంగులు పెండ్లి చేసుకున్నా ఆర్థిక సాయం..లక్ష ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల పెండ్లికి మ్యారే జ్ ఇన్సెంటివ్ అవార్డ్ కింద రూ. లక్ష ప్రోత్సాహకం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగు
Read Moreఐదుగురు మావోయిస్టులు అరెస్ట్..మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న భద్రతాబలగాలు
భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్యంలో పోలీస్&z
Read Moreగుల్జార్ హౌస్కి ఎఫ్ఎస్ఎల్, క్లూస్ టీమ్.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రెండు బృందాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లోని చార్మినార్లో అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్హౌస్ను మం
Read Moreఆరో రోజూ.. అదే జోరు..కాళేశ్వరంలో కిటకిటలాడుతున్న సరస్వతీ పుష్కర ఘాట్లు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్పూర్, వెలుగు : కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కరాల్లో ఆరో
Read Moreఎస్ఎల్బీసీని మూడేండ్లలో పూర్తి చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ప్రాజెక్ట్ను గత సర్కార్ పట్టించుకోలేదు నల్గొండ అర్బన్/కట్టంగూర్&
Read Moreటీవీఎస్కొత్త కరెంట్ ఆటో ఇదే...
ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటో కింగ్ ఈవీ మ్యాక్స్ను తమిళనాడు మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధర రూ.2.95 లక
Read Moreసత్తుపల్లిలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రి సిద్ధం .. ప్రారంభమెప్పుడో?
కొత్తది ముస్తాబైనా పాత దాంట్లోనే చికిత్స శిథిలావస్థకు చేరి కురుస్తున్న పాత భవనాలు మళ్లీ వర్షాలు ప్రారంభమైతే పేషెంట్లకు కష్టాలే ఖమ్మం
Read Moreవడదెబ్బతో పారిశుధ్య కార్మికుడు మృతి..సరస్వతీ పుష్కరాల్లో విషాదం
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్పూర్,
Read More












