లేటెస్ట్

ఈసెట్లో 10,129 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: టీజీఈసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ  పూర్తి అయింది. ఇంజినీరింగ్ లో 80.27% సీట్లు, ఫార్మసీలో 4.42% సీట్లు నిండాయి. ఈ

Read More

వైద్యారోగ్యశాఖలో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం .. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్,

Read More

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ప్రొవిజన్లు రూ.14,442 కోట్లు

కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,602 కోట్లే భవిష్యత్‌‌‌‌లో మొండిబాకీలు పెరిగే

Read More

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం : మున్సిపల్ శాఖ అధికారులు

బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ అవార్డులు గంగా పరీవాహక రాష్ట్రాలు, కుంభమేళా పనితీరుకు పురస్కారాలు సౌత్ జోన్  కేటగిరీ తొలగింపు 4,100 మున్

Read More

అనాథ పిల్లలపై .. వాత్సల్యం’ చూపట్లే .. మిషన్ వాత్సల్య పథకానికి ఫండ్స్ విడుదల చేయని కేంద్రం

నిధులు రాక ఇబ్బంది పడుతున్న అనాథలు వేలలో అప్లికేషన్లు, వందల్లో మంజూరు  సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 8 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్

Read More

ఎప్పుడొస్తారో చెప్పండి?..రెండోసారి సిట్ నోటీసులు జారీ

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోనోటీసులకు స్పందించని ఆరెస్పీ​ రెండోసారి సిట్ నోటీసులు జారీ హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్, బీఆర

Read More

రాజకీయాలకతీతంగా మెట్రో ఫేజ్-2కు సహకరించాలి: సీఎం రేవంత్

రాష్ట్ర ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి రెండు దశల్లో నిర్మాణం.. కేటగిరీ ‘ఏ’కు  24,269 కోట్లు..‘బ

Read More

ఆసియా వాలీబాల్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కుర్రాళ్ల చరిత్ర

బ్యాంకాక్: ఆసియా మెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–16 వాలీబాల్‌&

Read More

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి విమలక్క డిమాండ్

కొత్తగూడ, వెలుగు: ఆపరేషన్​ కగార్​ను నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్​ చేశారు. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం ఎం

Read More

మనం ఏ స్థాయిలో ఉన్నా.. మన భాష, యాసను మరవొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

విదేశాల్లో తెలుగును పరిరక్షిస్తున్న సంఘాలకు పురస్కారాలు అందజేయాలి ప్రపంచంలోని తెలుగువాళ్లందరినీ ఏకం చేసేందుకు తెలుగు వర్సిటీ కృషి చేయాలి మన సంస

Read More

నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జులై 20న ఉదయం  అద్దంకి నార్కెట్ పల్లి హైవే ఎల్లారెడ్డి గూడెం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు  

Read More

సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు

  పరిశ్రమ నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్‌‌‌‌  కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు  కార్మికులు ఫ

Read More