లేటెస్ట్
భూ భారతిలో సర్వేయర్లే కీలకం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో సర్వేయర్లే కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తెలిపారు. కొత్తగూడెం యూనివర్శిటీ ఆఫ్ మైని
Read Moreతెలంగాణలో సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఆమనగల్లు, వెలుగు : రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని, పదేండ్లు రాష్ర్టాన్ని పాలించి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శిం
Read Moreనిర్మల్ జిల్లాలో నకిలీ విలేకరులపై చర్యలు తీసుకోవాలి : టీయూడబ్ల్యుజే
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో చలామణీ అవుతున్న నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఎస్పీ జానకీ
Read Moreప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి : అద్వైత్ కుమార్ సింగ్
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ స
Read Moreరైతులు పంట మార్పిడి విధానం పాటించాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను సాగు చేయొద్దని, కచ్చితంగా పంట మార్పిడి విధానం పాటించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించా
Read Moreరైతులకు అండగా ఉంటాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రాయికల్, వెలుగు: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన
Read Moreగిరిజన దర్బారుకు వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం : ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : గిరిజన దర్బారుకు వచ్చిన అర్జీలను రిజిస్టర్తో పాటు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. సోమ
Read Moreగుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను .. 20 టీఎంసీలకు పెంచేందుకు ప్రపోజల్స్
గద్వాల, వెలుగు : నెట్టెంపాడు లిఫ్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను 1.5 టీఎంసీ నుంచి 20 టీఎంసీలకు పెంచేందుకు ప్రపోజల్స్ పెట్టామని గద్వ
Read Moreకల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు : ఏడీఏ
రాయపర్తి, వెలుగు: కల్తీ, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏడీఏ పీటీఎల్ విజయ భాస్కర్ హెచ్చరించారు. సోమవారం రాయపర్తి, కొండూరు, మైలారం కా
Read Moreరైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచాలి : తక్కెళ్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబూబాబాద్రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం రైల్వే స్
Read Moreటీచర్లు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి : డీఈవో వెంకటేశ్వరాచారి
పాల్వంచ, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో టీచర్లు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాలని డీఈ
Read Moreప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్లు అమరేందర్
కందనూలు , వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం జిల్లా ఆఫీసర్లకు సూచించారు. నాగర
Read Moreముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్టు : ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు రూ.1.62 కోట్లు మోసం
Read More












