ఖమ్మం
మూడు పంచాయతీలుగా భద్రాచలం..17 ఏండ్ల వివాదానికి తెర..
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు పంచాయతీలుగా విభజించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జార
Read Moreప్రజా సమస్యలపై పోరాడటం షర్మిల చేసిన తప్పా : వైఎస్ విజయమ్మ
పాలేరు తెలంగాణను పాలించే ఊరు అవుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా అంటే షర్మిల నాయకత్వంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అవుతుందన
Read Moreపాలేరు ప్రజల కష్టంలో పాలుపంచుకుంటా : వైఎస్ షర్మిల
రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక నుంచి పాలేరు బిడ్డ అని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా.. పాలేరు ప్రజల ప్రతీ కష్టంలో, ప్రతీ బాధలో
Read Moreపాలేరులో పార్టీ ఆఫీసు నిర్మాణానికి షర్మిల భూమిపూజ
YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరుణగిరి చర్చి ఎదురుగా ఉన్న ఎకరా స్థలంలో
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
పార్టీ ఆఫీసుకు భూమిపూజ ఖమ్మం, వెలుగు: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఖమ్మం రానున్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలోని కరుణగిరిలో పార్
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నష్టాన్ని మిగిల్చిన గోదావరి వరదలు
భద్రాచలం, వెలుగు: వరదలతో అతాలకుతలమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రోడ్ల రిపేర్ల కోసం ప్రభుత్వం అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది జులై, ఆగస్
Read Moreములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
ములుగు : ములుగు జిల్లా ఏజెన్సీలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. -వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్ట
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం టౌన్, వెలుగు: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ల
Read Moreఖమ్మం జిల్లా భారీగా పెరిగిన భూముల రేట్లు
పెద్దలైతే భూమికి భూమి అధికారుల తీరుపై రైతుల్లో ఆగ్రహం ప్రత్యేక జీవో విడుదల చేసిన ప్రభుత్వం మద్దులపల్లిలో అధికారుల తీరుపై పలు అనుమానాలు పెద్
Read Moreఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కమీషన్ దందా
ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో కమీషన్దారుల, ట్రేడర్ల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను, గిరిజనులను టార్గెట్ చేసు
Read Moreఎస్సై ఈవెంట్స్లో సత్తా చాటిన తల్లీకూతుళ్లు
నేలకొండపల్లి, వెలుగు: ఎస్సై ఈవెంట్స్లో తల్లీకూతుళ్లు సత్తా చాటారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ విభాగాలలో పోటీ పడి ఇద్దరూ అర్హత సాధించారు. ఖమ్మ
Read Moreఈనెల 28న భద్రాచలం, రామప్పకు రాష్ట్రపతి
భద్రాచలం, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయం, రామప్ప గుడికి వస్తున్నారు. 28న ఉదయం సీతార
Read Moreఖమ్మంలో ఎస్సై ఈవెంట్స్ పాసైన తల్లీకూతుళ్లు
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు తెలంగాణ ఎస్సై ఈవెంట్లో పాస్ అయ్యారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని
Read More












