ఖమ్మం
తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. పొంగులేటిపై పువ్వాడ పరోక్ష కామెంట్స్
తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే పొంగులేటిపై పువ్వాడ పరోక్ష కామెంట్స్ హైదరాబాద్, వెలుగు : తప్పు చేస్తే ఎవ్వ రైనా శిక్ష అనుభవించాల్స
Read Moreపొంగులేటి టీంలో కేసుల కలకలం.. కొత్త పార్టీలోకి వెళ్తుండగా పాత కేసులు ముందటికి
ఖమ్మం, వెలుగు: పార్టీ మారే టైంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరులను పాత కేసులు చుట్టుముడ
Read Moreఫిట్ లెస్ బస్సులు.. 568 బస్సుల్లో 462కే సర్టిఫికెట్
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫిట్ నెస్ వ్యవహారం ప్రహసనంగా మారుతోంది. ఈ విద్యాసంవత్సరంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేక
Read Moreకోడి పొదగకుండానే గుడ్ల నుండి కడక్ నాథ్ పిల్లలు..అదేలా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అమ్మ నాన్న ఆశ్రమంలో ఓ వింత చోటుచేసుకుంది. కఢక్ నాధ్ కోళ్లు పొదగ కుండానే కోడి గుడ్ల నుండి పిల్లలు బయటికి వస్తున
Read Moreట్రైబల్ స్కూళ్లల్లో వైద్య పరీక్షలు చేయండి
భద్రాచలం, వెలుగు: ఐటీడీఏ పరిధిలో నిర్వహించే గిరిజన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
Read Moreమిర్చి సీడ్.. డబుల్ రేట్
భద్రాచలం, వెలుగు: రైతులు ఈసారి మిరప పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఈఏడాది మార్కెట్లో మిర్చికి భారీ ధర పలుకడమే కారణం. ఈ అవకాశాన్నే అదు
Read Moreతాగు నీటి సమస్య లేదన్నరు.. నీటి కోసం రోడెక్కుతున్నరు
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా నీటి కోసం
Read Moreకల్యాణ వేదికపై కుక్కల విహారం
భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి రోజున భద్రాద్రి మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణ వేదికను 1964లో ఏక
Read Moreముగ్గురి ప్రాణం తీసిన క్యాన్సర్ భయం
మృతుల్లో భార్యభర్తలు, కూతురు ఖమ్మం జిల్లా కొత్త కారాయిగూడెంలో విషాదం పెనుబల్లి (ఖమ్మం), వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉర
Read Moreఆదివాసీలకు టెస్ట్లు దూరం
మంజూరైన టీ డయాగ్నోస్టిక్ సెంటర్ వెనక్కి క్లారిటీ లేని సర్కారు జీవో నిధులు దారి మళ్లింపు ప్
Read Moreబీఆర్ఎస్ కు100 కుటుంబాలు రాజీనామా
కామేపల్లి, వెలుగు: ఇల్లందు ఎమ్మెల్యే, ఆమె భర్త అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ మండలంలోని బండిపాడు, రాయిగూడెం, రుక్కితండాలో బీఆర్ఎస్ కు చెందిన
Read Moreకాలేజీలో వసతుల లేమిపై జడ్జి అసహనం
అశ్వాపురం, వెలుగు: మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మణుగూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్కోర్టు జడ్జి ఎం. వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు
Read Moreతెలంగాణ నర్సు సుశీలకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
న్యూఢిల్లీ, వెలుగు: వైద్య రంగంలో విశిష్ట సేవలందించే నర్సులు, నర్సింగ్ వృత్తిలోనివారికి ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు (ఎన్ఎఫ్ఎన్ఏ) తెలంగాణకు
Read More












