ఖమ్మం
ఎనిమిదో కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మ.. 10కి చేరిన సంతానం
ఒకే కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఛత్తీస్ఘడ్ కు చెందిన ఓ మహిళ.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చో
Read Moreటీచర్ రావడంలేదని ఎంఈవోకు ఫిర్యాదు
గుండాల, వెలుగు: ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు స్కూల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ నిత్యం డుమ్మా కొడుతున్నాడని స్టూడెంట్స్పేరెంట్స్ ఎంఈవోకు మంగళవారం కం
Read Moreకుక్క కరిస్తే కొత్తగూడెం వెళ్లాల్సిందే!
అశ్వారావుపేట, వెలుగు: ఓ చిన్నారిపై కుక్క దాడి చేసింది. మండలంలోని వినాయకపురం కాలనీకి చెందిన పూలేటి లాలస అనే చిన్నారిని సోమవారం సాయంత్రం వీధి కుక్క తీవ్
Read Moreవిరాసత్ కావట్లే.. రైతుబంధు రావట్లే
ఐటీడీఏకు మ్యుటేషన్ లాగిన్ ఇవ్వని సర్కారు ఆందోళనలో 300మంది బాధితులు సంస్థ కార్యాలయం&nb
Read Moreబీజేపీ వ్యతిరేక కూటమిని చీల్చడానికి కేసీఆర్ ప్రయత్నం
మధ్యయుగపు నాటి గడీల సంస్కృతి తెచ్చిన్రు కాళేశ్వరంలో అదనంగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలె సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కార్పొ
Read Moreఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్...రాళ్లు...కత్తులతో దాడి
ఖమ్మం జనగర్జన సభ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే కారాలు..మిరియాలు నూరుకునే పరిస
Read Moreరూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలేవి?
కారేపల్లి, వెలుగు: బీసీ కులవృత్తుల దారులకు ప్రభుత్వం అందించే రూ.లక్ష స్కీం రాకుండా చేస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేదరులు ఎంపీడ
Read Moreప్లాంటేషన్ లో మొక్కలు నరికినవారిపై కేసు
జూలూరుపాడు, వెలుగు: మండలంలోని పాపకొల్లు జీపీ పరిధిలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సొంతూరు వెనుకతండాకు చెందిన పోడుసాగుదారులు సోమవారం ప్లాంటేషన్లో మొక్క
Read Moreవైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి
ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణం తీసింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చెరువు మాదారానికి చెందిన లక్ష్మీ,
Read Moreసర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి
ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్ర
Read Moreకాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కాగ్ రిపోర్టే చెప్పింది: పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టే చెప్పిందని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివ
Read Moreకౌలు రైతు కష్టాలపాలు... గుర్తించని తెలంగాణ సర్కారు
అందని రుణాలు, రాయితీలు జారీ కాని గుర్తింపు కార్డులు కౌలునామా ఇవ్వకనే ఈ దుస్థితి తామెందుకు ఇవ్వాలంటున్న భూయజమానులు భద్రాచలం, వెలుగు: 
Read Moreరాహుల్ గాంధీ సభ అట్టర్ ప్లాప్: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్
ఖమ్మం, వెలుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జనాలు రాక అట్టర్ ప్లాప్ అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పై కాంగ్రెస్నేతలు
Read More












