ఖమ్మం

అడవి జంతువులను వేటాడితే చర్యలు : మక్సూద్​ మోహినుద్దిన్

మణుగూరు, వెలుగు: అడవి జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్​డీఓ సయ్యద్ మక్సూద్​ మోహినుద్దిన్ హెచ్చరించారు. శనివారం మణుగూరు సబ్ డివిజన్ అటవీ కా

Read More

4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్​స్మగ్లింగ్​చేస్తున్న 404 కిలోల గంజాయిని శనివారం భద్రాచలం పోలీసులు పట్టుకున

Read More

ఏళ్లనాటి కల సాకారం.. కరకట్ట పనులకు శ్రీకారం

నేషనల్ హైవే అథారిటీకి  లెటర్​ రాసిన ఇరిగేషన్​  భద్రాచలంలో మిగిలిన కరకట్ట పనులు షురూ  గోదావరి వరదల నుంచి బయటపడనున్న శివారు కాలనీల

Read More

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలు బంద్

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద 2024 ఫిబ్రవరి 17 శనివారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు

Read More

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

పెనుబల్లి, వెలుగు : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ పోలీసులు తెలిపిన ప్రకారం..

Read More

జయశంకర్​ భూపాలపల్లికి డీపీఆర్​ఓ శ్రీనివాస్​ ట్రాన్స్​ఫర్​

     జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసూన రాణి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీపీఆర్​ఓ ఎస్. శ్రీనివాస్​ జయశంకర్​ భూపాలపల్లికి

Read More

ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన దంపతులు

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్​ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని పొలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉ

Read More

బ్యాంకులు ఇన్​టైంలో రుణాలు అందించాలి : బి.సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌

ఖమ్మం టౌన్, వెలుగు : బ్యాంకులు ఇన్​టైంలో రుణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌‌‌‌

Read More

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : అఖిలపక్ష నాయకులు

కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులు   ఉమ్మడి జిల్లాలో సార్వ్రతిక సమ్మె–భారత గ్రామీణ బంద్​సక్సెస్​ వెలుగు, నెట్​వర్క్​ : &nbs

Read More

మిర్చి కొనుగోళ్లలో కొత్తరకం దోపిడీ

రిమోట్​తో ఎలక్ట్రికల్ కాంటాల  నియంత్రణ  పోలీసులకు ఫిర్యాదు చేసిన  రైతులు చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో మిర్చి కొనుగోలు లో దళా

Read More

పాల్వంచలో ఇసుక లారీలు సీజ్

పాల్వంచ రూరల్​, వెలుగు :  గుట్టుచప్పుడు కాకుండా  అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక లారీలను పాల్వంచ పోలీసులు, మైనింగ్​, ఆర్​టీఏ  అధికారులు గుర

Read More

రైతుల కోసం వన్డే వన్​ ఎగ్జిబిషన్ : పి. రాంబాబు

​భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేసి సాగులో ఆధునిక టెక్నాలజీని వాడేలా ప్రోత్సహించేందుకు  వన్డే &nd

Read More

రామయ్య అన్నదానానికి 25లక్షల విరాళం

భద్రాచలం,వెలుగు: ఏలూరుకు చెందిన భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి    రూ.25లక్షల విరాళం ఇచ్చారు. గురువారం రాత్రి ఈవో ఎల్​.

Read More