కరీంనగర్
కరీంనగర్ జ్యోతి బాపూలే గురుకులంలో విద్యార్థుల గోస
ఉన్నవి 30 బాత్రూమ్లే స్నానానికి తెల్లవారుజాము నుంచే క్యూలు మంచాల్లేక కిందనే పడక పెచ్చులూడి ఉరుస్తున్న భవనం కరీ
Read Moreకరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
సిరిసిల్ల టౌన్ లో నెమలి సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: సిరిసిల్ల టౌన్ గాంధీ సెంటర్ లో నెమలి ప్రత్యక్షమైంది. గురువారం ఉదయం ఓ హోటల్ పై నుంచి నెమల
Read Moreజనావాసాల్లోకి నెమలి.. అటవీ అధికారులకు అప్పగింత
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నెమలి జనావాసాల్లోకి వచ్చింది. గాంధీ చౌక్ దగ్గర ఉన్న బట్టల షాపులోకి వెళ్లింది. పక్కన ఉన్న బిల్డింగ్ పై నుంచి వచ్
Read Moreసిరిసిల్ల షాడో ఎమ్మెల్యేల చుట్టే అవినీతి కేంద్రీకృతమైంది
కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయిండని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్లలో షాడో ఎమ్మెల్యేలుగా పదిమంది ఉన్నారని.
Read Moreకరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
అధికారుల పనితీరు బాగలేదు ముత్తారం,వెలుగు : మండలంలోని ఏ గ్రామంలో చూసినా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అ
Read Moreపొన్నం పాదయాత్రకు కేకే మహేందర్ రెడ్డి దూరం
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర రెండో రోజు సాగింది. సోమవారం రాజన్న సిరిసిల్ల
Read Moreకరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజలంతా వాడవాడలా దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మ
Read Moreకాళేశ్వరం లెక్కాపత్రం బయటపెట్టాలె
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇంత వరకు ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్య
Read Moreఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కోనరావుపేట,వెలుగు: మండలంలోని నిమ్మపెల్లిలో లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లంబా
Read Moreకరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెట్ పల్లి, వెలుగు : దేశానికి, ధర్మానికి రక్షణగా ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలని కరీంనగర్ ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ పాక మురళీకృష్ణ అన్నారు. ప
Read Moreకేంద్ర, రాష్ట్ర విధానాలు నిరసిస్తూ పొన్నం పాదయాత్ర
దేశ స్వాతంత్య్రంలో కాంగ్రెస్ పాత్ర, మహనీయుల ప్రస్తావన లేకుండా ప్రధాని 75 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప
Read Moreఏరియా జీఎంలకు సింగరేణి డైరెక్టర్ల ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఉద్యోగులు, క
Read Moreఅరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఈటల బీజేపీలో చేరిండు
బండి సంజయ్ ఓట్లకోసమే దేవాలయాలను వాడుకుంటున్నారు తప్ప..వాటి అభివృద్ధికి చేసిందేమి లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇల్లందకుంట సీత
Read More












