
కరీంనగర్
ముత్తారం మండలంలో ఇసుక లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్ల ధర్నా
ముత్తారం, వెలుగు: ముత్తారం మండలం ఖమ్మంపల్లి–ముత్తారం ప్రధాన రహదారిపై ఇసుక లారీ డ్రైవర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మ
Read Moreఎమ్మెల్యే కవ్వంపల్లికి మెడికల్ కౌన్సిల్ నోటీసులు
కరీంనగర్, వెలుగు: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఆర్ఎంపీలు, పీఎంపీ
Read Moreకొడిమ్యాల, నాచుపల్లి మధ్య హైలెవెల్ బ్రిడ్జి ప్రారంభం
కొడిమ్యాల,వెలుగు: 30 ఏండ్లుగా ఎదురుచూస్తున్న కొడిమ్యాల, నాచుపల్లి గ్రామస్తుల కల నెరవేరిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం ఈ రెండు గ్రామాల
Read Moreప్రతీ మహిళ శక్తిమంతురాలు కావాలే : మంత్రి సీతక్క
ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా శక్తి సాధ్యమవుతుంది మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పెద్దపల్లి, వెలుగు: ఇందిరమ్మలాగా ప్రతీ మహిళ శక్తిమంతురా
Read Moreసీఎంలు చర్చలు జరిపితే .. కేటీఆర్, హరీశ్ కు ఉలికిపాటెందుకు : భుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: ఢిల్లీలో ఇద్దరు సీఎంలు భేటీ అయితే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. వారు కృష్ణ
Read Moreగోదావరి జలాల విషయంలో రాజీపడం : మంత్రి శ్రీధర్ బాబు
బనకచర్లను ఒప్పుకునే ప్రసక్తే లేదు పెద్దపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన చర్చలు జరిపి గోదావరి, కృష్ణా నది జలాల్లో తెలంగాణ హక్కులు క
Read Moreటీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల
సంఘం ఇన్చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్
Read Moreరాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్ఎస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్
Read Moreవానలు అటే పోయినయ్ .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానల్లేక రైతుల పరేషాన్
గతేడాదితో పోలిస్తే తగ్గిన వర్షపాతం అడపాదడపా జల్లులు మినహా చెప్పుకోదగ్గ వానలే పడ్తలే నీళ్లు లేక ఎండుతున్న పంటలు కరీంనగర్/జగిత్య
Read Moreకరీంనగర్ డీసీసీబీకి అవార్డు
కరీంనగర్ టౌన్/చొప్పదండి, వెలుగు: సహకార రంగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ అవార
Read Moreగిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవానీ : మంత్రి బండి సంజయ్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ సిటీ, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవానీ అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని అన్నారు. మంగళవార
Read Moreకేశవపట్నం కేజీబీవీ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
శంకరపట్నం, వెలుగు: ప్రభుత్వం లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశ
Read Moreటీచర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలని కలెక్టర్కు పేరెంట్స్ వినతి
కోనరావుపేట,వెలుగు: కోనరావుపేట మండలం కనగర్తి ప్రైమరీ స్కూల్&z
Read More